మా హక్కులను యధావిధిగా కొనసాగించాలి
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ రేణుక, ఎల్లమ్మ, ఆలయం దగ్గర తరతరాలుగా గ్రామ హరిజన కులస్తులకు ఉన్న ధూప దీప…
ఎమ్మెల్యేలకు జాతర ఆహ్వాన పత్రం అందజేత
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 2026 సంవత్సరంలో నిర్వహించనున్న వార్షిక జాతర సందర్భంగా ప్రజాప్రతినిధులకు అధికారికంగా ఆహ్వాన పత్రాలు అందజేశారు.ఈ…
బీజేపీ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించే కార్యక్రమం శనివారం…
వీర్ బాల్ దివాస్ సందర్భంగా సాహిబ్జాదాలకు బీజేపీ నేతల ఘన నివాళులు
వీర్ బాల్ దివాస్ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు.జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్…
భూపాలపల్లిలో బీఆర్ఎస్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం భూపాలపల్లి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్…
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా
భూపాలపల్లి నియోజకవర్గంలో 469 మంది లబ్ధిదారులకు రూ.4.69 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలను ఆర్థికంగా…
పోరాట ఫలితమే నట్టల మందుల పంపిణీ
అయినవోలు గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొని గొర్రెలకు నటల మందుప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ26నుండి31వరకు గొర్రెలు మేకలకు జిల్లా వ్యాప్తంగా నట్టల మందులు పంపిణీ జరుగుతుందని…
క్రిస్మస్ వేడుకలు-నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
మల్లవరం గ్రామంలో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్ మేడి యాకోబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో,సంఘములో సేవలందించిన వీరం రాజు జ్ఞాపకార్థంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ…
చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా
కొత్తగూడ మండలంలోని సాధిరెడ్డిపల్లి–ఓటాయి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు కట్టపై గురువారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, జంగవాణిగూడెం…
భాగిర్దిపేటలో శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభం
రైతులకు గిట్టుబాటు ధర,యువతకు ఉపాధి అవకాశాలు-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రేగొండ మండలం భాగిర్దిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ను భూపాలపల్లి ఎమ్మెల్యే…









