క్రైస్తవులు దయా హృదయం కలిగి ప్రేమను పంచాలి రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తుంది అన్ని మతాలను గౌరవించుకోవడం మంచి...
తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం. 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు. ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే పనులు...
నీటి పారుదల,వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షజిల్లాలో రెండో పంటకు ఒక్క ఎకరం కూడా సాగు నీరు అందక ఎండిపోకూడదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే...
జిల్లా కలెక్టరేట్ (సమన్వయ కార్యాలయాల సముదాయం) లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం శిశు మరణాల సమీక్ష మరియు మాతృ మరణాల సమీక్ష...
బ్లాక్ స్పాట్ల వద్ద భద్రత పెంచండి-అధికారులకు ఆదేశం జనవరిలో రహదారి భద్రతా ఉత్సవాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత,సాగునీటి పారుదల,మరియు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రోత్సహం అందిస్తున్నాయి ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను రైతులకు పరిచయం చేయాలి రైతులు వ్యవసాయంతో పాటు పాడి...
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను రాబోయే జనవరి మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)...
జనగాం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.స్టేషన్ ఘనపూర్ వేదికగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఆయన...
వ్యవసాయంలో పాత పద్ధతులను విడనాడి, కాలానుగుణంగా వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులు స్వీకరించాలని ఎస్బీఐ వరంగల్ రూరల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)...
భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్ ప్రాంతంలో ఉన్న కల్వరి చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్...