చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ యువ నాయకుడు
చలివేంద్రం గ్రాండ్ ఓపెనింగ్
Z P సెంటర్ లో మా ఆటో రెగ్జిన్ వర్క్ ప్రొప్రైటర్ యాసిన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యఅతిథిగా తుమ్మల యుగేందర్ . మరియు డిసిసి కార్పొరేషన్ చైర్మన్ దీపక్ చౌదరి మరియు జిల్లా. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్ నందు ప్రతిరోజు రద్దీగా ఉంటుందని అక్కడ ప్రజలు బాగా ద్రాహంతో ఉంటారని ప్రజల ద్రాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ డిసిసి సెక్రెటరీ ముక్రమ అలీ ఖాన్ గ మరియు రాక్, జానీ గ మరియు అక్కడ ఉన్న స్థానికులు పాల్గొన్నారు.