Month: August 2026

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి

విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి

విద్యా కమిషన్ సభ్యులు చారుగొండ వెంకటేష్ కు పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ వినతి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన…

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల పరామర్శ

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు విస్నూర్ గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించి, బాధిత…

వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శ్రీ కత్తుల నరేష్ యాదవ్ గారి వివాహ మహోత్సవం పాలకుర్తి మండల కేంద్రంలోని శివమ్ గార్డెన్ లో ఘనంగా జరిగింది.…

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యకు ఎంపికైన సంజన

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యకు ఎంపికైన సంజన

నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన సింగిశాల యేసురావు, నాగరాణి దంపతుల కుమార్తె సింగిశాల సంజన ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ చాటింది.…

సమాజంలో మహిళల పాత్ర” అంశంపై అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సదస్సు

హైదరాబాద్, 21 ఆగస్టు 2026 అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళల శాఖ ఆధ్వర్యంలో “సమాజంలో మహిళల పాత్ర” అనే అంశంపై సెమినార్ శుక్రవారం, 21 ఆగస్టు…

హత్యలు కాదు..మానవత్వం కావాలి

నేటి సమాజంలో హత్యలు రోజురోజుకూ ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నాయి.దేశంలో ఏదో ఒక చోట హత్య జరిగినట్లు ప్రతిరోజూ వార్తలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు చూస్తూనే ఉన్నాం.…

ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం

ప్రపంచ దోమల నిర్మూలన దినోత్సవం

ఇంటింటా మలేరియా సర్వే.. రక్త నమూనాల సేకరణ – 63 మందికి ఆరోగ్య పరీక్షలు, 69 మందికి ఎక్స్‌రే స్క్రీనింగ్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం…

రాజీవ్ గాంధీ ఆశయాలు ఆధునిక భారతానికి స్ఫూర్తి

రాజీవ్ గాంధీ ఆశయాలు ఆధునిక భారతానికి స్ఫూర్తి

వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గం,వర్ధన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో నవ భారత నిర్మాత,మాజీ ప్రధానమంత్రి,భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ…

రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరనీయం

రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరనీయం

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోగు శ్రీనివాస్…

రైతులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రైతులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా రైతులను పట్టించుకోకుండా అన్యాయం చేస్తుందని బిజెపి జిల్లా నాయకులు కుందు మహేందర్ రెడ్డి విమర్శించారు.కష్టకాలంలో రైతులకు…