మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యకాస పోరాటాలకు పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. సత్తుపల్లిలోని రావి వీరవెంకయ్య భవన్లో తన్నీరు…
పారామెడికల్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి
పారామెడికల్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజాభవన్లో నిర్వహించిన…
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా…
సాయిస్ఫూర్తి కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ అవగాహన సదస్సు
సత్తుపల్లి మండల పరిధిలోనిబి.గంగారం గ్రామంలో స్వయం ప్రతిపత్తి సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ సహకారంతో…
శ్రీ కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావ కు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరణ
2008 లో ప్రారంభమైన తెలంగాణ జాగృతి సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా , తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థ…
తల్లాడలో 108 అంబులెన్స్ తనిఖీలు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ పట్టణంలోని 108 అంబులెన్స్ సేవలను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సేవా కేంద్రం,హైదరాబాద్ నుండి వచ్చిన పరిశీలకులు ఫకీరు దాస్, వెంకటేశ్వర్లు…
హరీష్ రావు అరెస్టును ఖండించిన మాజీ ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ పరిగి నియోజకవర్గం కళాపూర్, రాపోల్ రైతుల భూములను ఇండస్ట్రియల్…
కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
సత్తుపల్లి మండల పరిధిలోనికిష్టారo గ్రామంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కిష్టారం ప్రాజెక్ట్లో కార్మికులకు…
ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం–జిల్లా కలెక్టర్
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు…
రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో సాగవుతున్న మిరప తోటలను మహబూబాద్ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త హెడ్ డా. ఏ. అడ్లూరి…









