రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ శిక్షణకు విశేష స్పందన

రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ శిక్షణకు విశేష స్పందన

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చిట్యాల గ్రామ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ సాగు)పై అవగాహన, శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహక…

ధర్మసాగర్‌లో చలివేంద్రం ప్రారంభం

ధర్మసాగర్‌లో చలివేంద్రం ప్రారంభం

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ధర్మసాగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మాచర్ల జ్యోతి…

టిబి ముక్త భారత్ కార్యక్రమం

టిబి ముక్త భారత్ కార్యక్రమం

క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన టిబి ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా వేలేరు గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని…

ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్యం పై అవగాహన

ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్యం పై అవగాహన

ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలని తార్నాక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. బుధవారం ప్రజా…

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి

మహబూబాబాద్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ పి.రత్నకుమారి తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలురు కళాశాలలో ఘనంగా ఫేర్ వెల్ డే వేడుకలు ప్రతి విద్యార్థి ఉన్నత…

యస్జీటి ఉపాధ్యాయుల మండల ఫోరం నూతన కమిటీ ఎన్నిక

యస్జీటి ఉపాధ్యాయుల మండల ఫోరం నూతన కమిటీ ఎన్నిక

యస్జీటి ఉపాధ్యాయుల మరిపెడ మండల ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు పెనుగొండ ప్రవీణ్ కుమార్ తెలిపారు.యస్జీటి ఫోరం మరిపెడ మండల అధ్యక్షుడిగా గండి కరుణాకర్,…

సత్తుపల్లి లో జయశంకర్ బడి బాట

సత్తుపల్లి లో జయశంకర్ బడి బాట

పీఎంఎస్‌హ్రీ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు కార్యక్రమానికి మున్సిపల్…

వేంసూరులో 108 అంబులెన్స్ సేవలపై సమగ్ర తనిఖీ

వేంసూరులో 108 అంబులెన్స్ సేవలపై సమగ్ర తనిఖీ

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు: మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ సేవలపై సమగ్ర తనిఖీ నిర్వహించారు. హైదరాబాదులోని జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సేవల కేంద్ర కార్యాలయం నుండి…

మధ్యాహ్న భోజన కార్మికులకు వేసవి సెలవుల్లో వేతనం ఇవ్వాలి

మధ్యాహ్న భోజన కార్మికులకు వేసవి సెలవుల్లో వేతనం ఇవ్వాలి

మధ్యాహ్న భోజన (వంట) కార్మికులకు వేసవి సెలవుల్లో వేతన ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనిఎర్రుపాలెం మండల కేంద్రం…