సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు. విచారణ గురువులు ఫాదర్ తంబీ (సీపీపీఎస్) మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అపారమైన సహనం, అవధులు లేని త్యాగం వంటి విలువలను యేసు ప్రపంచానికి అందించారని తెలిపారు. శుభ శుక్రవారం యేసు మహా త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దీక్ష బిడ్డలు, మరియదల సభ్యులు, యువతీ యువకులు, ఉపదేశికులు పాల్గొన్నారు. విచారణ పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సిలువ మార్గాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వెంకటాపురంలో ఘనంగా శుభ శుక్రవారం సిలువ మార్గం

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోనివేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.విచారణ గురువులు…

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

మరిపెడ ఎస్సై వీరభద్రరావు హెల్మెట్ ధరించి ప్రయాణించే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి…

డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి

డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నేడు 48 వ డివిజన్ మేకల బిక్షమయ్య ఫంక్షన్ హాల్…

రైతులకు బంగారు అవకాశం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు బంగారు అవకాశం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరను…

మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

మున్సిపాలిటీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

సత్తుపల్లి మున్సిపాలిటీలో ఇటీవల ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాలపై బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం:

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

గ్రామాభివృద్ధి సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అలా అయితేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములుబాబు) తెలిపారు.గురువారం ఆయన…

పాలన ప్రజల జీవితాల్లో ప్రతిఫలించాలి–ఎమ్మెల్యే గండ్ర

పాలన ప్రజల జీవితాల్లో ప్రతిఫలించాలి–ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి…

పాలన పేపర్లకే పరిమితం

పాలన పేపర్లకే పరిమితం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ గ్రామం,రేగొండ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలు ఉత్సాహభరిత వాతావరణంలో…

ప్రజల సమస్యలపై ప్రత్యక్ష చర్చలు

ప్రజల సమస్యలపై ప్రత్యక్ష చర్చలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” (99 రోజుల యాక్షన్ ప్లాన్) కార్యక్రమంలో భాగంగా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లోని నాయకులగూడెం…