నైపుణ్యాలకు గుర్తింపు

నైపుణ్యాలకు గుర్తింపు

నిర్మాణ కార్మికుల నైపుణ్యాలను గుర్తించి, వారికి విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ…

అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సమీక్ష

అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సమీక్ష

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.సంబంధిత శాఖల అధికారులతో కలిసి మండల…

లంబాడీ కుల సంఘాల అధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

లంబాడీ కుల సంఘాల అధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

మరిపెడ గ్రామం మాకుల తండా పరిధిలో ఉన్న భావసంగ్ మహారాజ్ మరియు మ్యారమా భవానీ మాకుల క్షేత్ర జాతర పోస్టర్ ను డోర్నకల్ నియోజకవర్గం లో ఉన్న…

మోకాళ్ల లోతు బురదలో మునిగిన పాఠశాల

మోకాళ్ల లోతు బురదలో మునిగిన పాఠశాల

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో ఉన్న డేగలమడుగు గ్రామంలో విద్యార్థుల బాధలకు చివరికి పరిష్కారం దొరికింది. రోడ్డు స్థాయి కంటే చాలా దిగువన ఉన్న…

లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు పోరాటం

లేబర్ కోడ్ల రద్దుకు సిఐటియు పోరాటం

ఖమ్మంజిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు తీవ్రంగా…

కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు

ప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటించండి దళిత క్రైస్తవులు ఎస్సి హోదా పై సుప్రీమ్ తీర్పు పున: సమీక్షించాలి కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు…

ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు

ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో భారత మాజీ ప్రధాని,భారతరత్న పీవీ నరసింహారావు గారి కుమార్తె,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు…

మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?

మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా?

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ శివారులో జరుగుతున్న మైనింగ్ తవ్వకాలు అక్రమమా సక్రమమా అనేది ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ఏజెన్సీ…

ముప్పారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం-ఇద్దరు యువకులు మృతి

ఈ69న్యూస్ ధర్మసాగర్ ఏప్రిల్ 01 హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.ఈ…

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం కొత్తపల్లి గోరి గ్రామంలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ గారి ఆదేశాల…