పలు అభివృద్ధి పనులకై ఎమ్మెల్యే దృష్టికి

పలు అభివృద్ధి పనులకై ఎమ్మెల్యే దృష్టికి

వరంగల్ జిల్లా:వ్యవసాయ మార్కెట్ కమిటీ, వర్ధన్నపేట చైర్మన్ నరుకుడు వెంకటయ్య పాలకవర్గ సభ్యులు మార్కెట్ కార్యదర్శి వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్.నాగరాజును మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.రైతుల…

ముప్పారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి

ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి…

వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన

వేంసూరు లో బిల్డింగ్ వర్కర్స్ నిరసన

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మికులు బుదవారం నిరసన ప్రదర్శన చేశారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక…

ఈర్ల రమేష్ కుటుంబానికి పరామర్శ

ఈర్ల రమేష్ కుటుంబానికి పరామర్శ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఇటీవల ఈర్ల రమేష్ గారి కుమారుడు వినయ్ అనారోగ్య కారణాలతో మరణించడం పట్ల స్థానిక…

నైపుణ్యాలకు గుర్తింపు

సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు

ఖమ్మం జిల్లా కార్మికాదికారి గా ఆ సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.ఇక వివరాలలోకి వెళితే లేబర్ కార్డులు పేరుతో,తెల్ల రేషన్…

నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలి

నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలి

గార్ల మండలం ముత్తి తండా గ్రామంలో చాలా రోజుల క్రితం సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కాలిపోయింది. దాని స్థానంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని అదే విధంగా…

28 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

28 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో 1997-98 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరితంగా,కోలాహలంగా జరిగింది. దాదాపు…

వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు

వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు

రానున్న వేసవి తీవ్రత దృష్ట్యా ముందుగానే ఎటువంటి లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నిరంతరాయంగా డివిజన్ ప్రజలకు విద్యుత్తును అందించే ప్రయత్నంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ తోట…

ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తాం సీపీఐ(ఎం)

ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తాం సీపీఐ(ఎం)

కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా – పెద్ద ఎత్తున పాల్గొన్న వెలుగుమట్ల నిర్వాసితులు వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని డిమాండ్…

ఏప్రియల్ 2 న ప్రజా పాలన సభలు

ఏప్రియల్ 2 న ప్రజా పాలన సభలు

జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రజా పాలన సభల్లో ప్రారంభించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రియల్ 2 నుంచి నిర్వహించే ప్రజా పాలన సభలు రైతు సమస్యలు…