
అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతుగా తీన్మార్ మల్లన్న టీం
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారి సమ్మెకు మద్దతు ప్రకటించారు అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26000 ఇవ్వాలని పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాటిట్యూటీ గ్రాట్యుటీ చెల్లించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్లకు ఐదు లక్షలు చెల్లించాలని 2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు 1500 హెల్పర్లకు 750 మినీ వర్కర్లకు 1250లు రాష్ట్ర ప్రభుత్వం ఏరియల్ తో సహా చెల్లించి 2017 నుండి ఇంక్రిమెంట్ మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది లేనిపక్షంలో పెద్ద ఎత్తున వారితో కలిసి పోరాటానికి తీన్మార్ మల్లన్న టీం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది అని రవి పటేల్ డిమాండ్ చేశారు ఇందులో పాల్గొన్నవారు జిల్లా కమిటీ నుండి గండు కరుణాకర్ శ్రీపతి బద్రి గునిగంటి విష్ణువర్ధన్ ఈర్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు