కర్ణాటక రాష్ట్రం మంగళూరు జిల్లాలోని కతీలు శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మ వారిని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, మళ్లీ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News