మంచిర్యాలలో జరిగే భారీ బహిరంగ సత్యాగ్రహ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే గారిని పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు మరియు మాజీ పిసిసి అధ్యక్షులు ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి శాలువా కప్పి స్వాగతం పలికిన మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా.రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.
ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్ గారు,62 వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల. రవీందర్ యాదవ్,63 వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్ యాదవ్,మాజీ కార్పొరేటర్ తోట్ల. రాజు యాదవ్, mptc బీరం. మౌనిక దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా