NTR జిల్లా / వీరులపాడు మండలం :
ది.23-06-2023(శుక్రవారం) ..
వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తున్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులుగా నియమితులైన దేవానందం, ఉపాధ్యక్షులుగా రబ్బుని, మొగులూరు ఎలీషా లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు ..
ఈ సందర్భంగా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మరియు కమిటీ సభ్యులుగా నియమితులైన వారికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ నాయకులు పాస్టర్ జార్జ్ ముల్లర్, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, మాజీ జెడ్పిటిసి కోటేరు ముత్తారెడ్డి, కుంపటి శ్రీను తదితరులు పాల్గొన్నారు ..