విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సుమారు 4 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్,సీసీ రోడ్డు, కల్వర్టులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ .
పాల్గొన్న రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాదు శివరామకృష్ణ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కొమ్మా కోట్లు,గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ రామిశెట్టి అంజనీ కుమారి,ఎంపీపీ చెన్ను ప్రసన్న కుమారి,జడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణరాజు,సర్పంచ్ రాచమళ్ల పూర్ణ చంద్రరావు,ఎంపీటీసీలు రాచమళ్ల రత్నకుమారి,గంగుల శ్రీనివాస్,రామవరప్పాడు, నిడమానూరు సర్పంచులు వరి శ్రీదేవి,శీలం రంగారావు,ప్రసాదంపాడు,నిడమానూరు ఎంపీటీసీలు దూరు రత్నం,సోరగుడి శేఖర్,పార్టీ నాయకులు కోనేరు సుబ్బారావు,ఆర్.వి.ఆర్,పంచాయతీ అధికారులు సిబ్బంది.