కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి క్యాంప్ ఆఫీసులో
మలిదశ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ శాఖ చైర్మన్ సాయి చంద్
చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విఠల్ ,ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జడ్పిటిసిలు అరిగేలా నాగేశ్వరరావు,కోవ అరుణ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ..