Month: January 2023

దళితులను బెదిరిస్తున్న అగ్రవర్ణ కులాల వ్యక్తులు

అధికారులు స్పందించి రైస్ మిల్లు నిర్మాణం పర్మిషన్ రద్దు చేయాలి-రైతు తాటికాయల రాజేందర్ ఈ69న్యూస్ జఫర్ఘడ్ జనవరి 31 జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం లోని తిమ్మాపూర్…

సిపిఐ నియోజకవర్గ ఎన్నికల కమిటీ కార్యదర్శిగా జువారి రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

సిపిఐ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యదర్శిగా జువారి రమేష్ జాఫర్గడ్ స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ ఎన్నికల కమిటీ…

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో నకిలీ వికలాంగులను గుర్తించాలి.సదరం సర్టిఫికెట్ ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో నకిలీ వికలాంగులను గుర్తించి, సదరం సర్టిఫికెట్ ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని, 2016 వికలాంగుల చట్టం ప్రకారం నిజమైన వికలాంగ ఉపాధ్యాయులకు…

కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే SI, కానిస్టేబుల్ పరిక్ష లో 7 మార్కులు కలపడం – ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి మోహన్ గారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత రెండు నెలల పోరాటం వల్లే ఈ రోజు SI, Consitable పరిక్ష లో జరిగిన తప్పులను ఎండకడుతూ అభ్యర్థుల పక్షన కాంగ్రెస్…

అసెంబ్లీ సమావేశాల్లో ‘గిరిజన బందు’ను ప్రకటించాలి.రమావత్ శ్రీరాం నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్

తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా 3 వ మహాసభల జయప్రదానికి కారేపల్లి లో ఆదివారం నాడు ఆహ్వాన సంఘం సమావేశం సర్పంచ్ బానోత్ బన్సీలాల్ అధ్యక్షతన…

జిల్లా లో వ్యవసాయానికి 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ జనగామ:జనగామ జిల్లాలో అస్తవ్యస్తంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…

సర్వ మతాల సారాంశం ఒకటే విద్యార్థుల సన్మానిస్తున్న అధికారులు.

హనంకొండ మండలం కాజీపేట మైనారిటీ గురుకుల బాలురు పాఠశాలలో (కడిపికొండ) విద్యార్థుల ఖురాన్ పఠనం పూర్తయిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మూల్వి…

పేదల భూములను కబ్జా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. పేదల భూములను పేదలకే ఇప్పించాలి -ఓపిడిఆర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు -న్యాయవాధి టి.లక్ష్మీదేవి

బి.ఆర్.ఎస్ కార్పోరేటర్ పిండి మాధవి బర్త పిండి మహేందర్ ఆక్రమణ నుండి మైనారిటీ నిరుపేద కీ.శే.ఎండి.అంకూస్ అసైన్డ్ పట్టా భూమిని విడిపించి,అంకూస్ బార్య మహబూబ్ బి పేర…

కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే సందర్భంలో రైతులకు 21 నవంబర్‌ 2021న రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు…

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News