Month: September 2025

వెంకటమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ చైర్మన్

వెంకటమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ చైర్మన్

చిన్నగూడూరు మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన దుబ్బాక వెంకటరెడ్డి, దుబ్బాక లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి దుబ్బాక వెంకటమ్మ(104) ఇటీవల మరణించగా, నేడు మరిపెడ వంటికొమ్ము లక్ష్మారెడ్డి ఫంక్షన్…

నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం

నిరుపేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం

కల్లూరు మండలంలో లింగాల గ్రామానికి చెందిన రిపోర్టర్ వేము మోహన్ బాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మన ప్రగతి జిల్లా బ్యూరో గా తన సేవలందిస్తూ…

పేకాట దందా భగ్నం 7 మంది అరెస్ట్

పేకాట దందా భగ్నం 7 మంది అరెస్ట్

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న గ్యాంగ్‌పై పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేశారు.నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై జానీ పాషా…

పరకాల రోడ్లమీద పశువుల బెడద

పరకాల రోడ్లమీద పశువుల బెడద

పరకాల పట్టణంలో రోడ్లపై పశువుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పరకాల బస్ స్టాండ్ కూడలిలో సాయంత్రం అయితే చాలు బడి పిల్లలు ఇంటికి వచ్చినట్లుగా రోడ్లమీదకి…

పరకాల పట్టణంలో తాయత్తుల మహిమ మోసం

పరకాల పట్టణంలో తాయత్తుల మహిమ మోసం

పరకాల పట్టణంలో తాయత్తు మహిమ పేరిట అమాయక ప్రజల విశ్వాసాన్ని దోచుకునే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.“రూ.300కే 36 రకాల రోగాలు మాయం అవుతాయి”అంటూ మోసపూరిత ప్రచారం చేస్తూ…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజీ జయంతి వేడుకలు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజీ జయంతి వేడుకలు

ప్రజాకవి,పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జాఫర్గడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఇ.వి.ప్రమోద్ కుమార్,ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థులు కలిసి కాళోజీ చిత్రపటానికి…

07-10-2025_Telugu galam_page-0001
హిమ్మత్ నగర్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

హిమ్మత్ నగర్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హిమ్మత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గెజిటెడ్…

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

సమాజంలో ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించబడని ప్రధాన సమస్యల్లో బాల్యవివాహం ఒకటి.చిన్నారుల బాల్యాన్ని హరించి,వారి చదువు,ఆరోగ్యం,భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే ఈ సమస్యను అరికట్టేందుకు స్కోప్ సంస్థ ఆధ్వర్యంలో…

యువత ప్రతిభాపాటవాలను అలవర్చుకొని సన్మార్గంలో సమాజ హితం కోసం పని చేయాలి

ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు జరుపుకోవాలి

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఐక్యంగా నిమజ్జన కార్యక్రమాలను జరుపుకోవాలని నేటి సమాజ పరిస్థితులలో యువత పెడ ధోరణిలకు…