Month: October 2025

క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం

క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం

హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని…

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

జనగామ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న మల్లేష్ అనే ఖైదీ మృతి చెందాడు.సింగరాజుపల్లికి చెందిన మల్లేష్ ఒక కేసులో రిమాండ్‌లో ఉండగా,శనివారం బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్య…

చల్లా ధర్మారెడ్డిని కలిసిన డిప్యూటీ కలెక్టర్

చల్లా ధర్మారెడ్డిని కలిసిన డిప్యూటీ కలెక్టర్

గ్రూపు 1 లో డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ మర్యాద పూర్వకంగా పరకాల మాజీ శాసన సభ్యులు…

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాజర్ల అశోక్ దరఖాస్తు

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాజర్ల అశోక్ దరఖాస్తు

వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్,జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేశారు.ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో (ఐతు పేరుతో) అగ్రనేతగా ఉన్న గాజర్ల…

మానవత్వం చాటుకున్న కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు

మానవత్వం చాటుకున్న కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు

గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంచంద్రాయపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగి..మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు ఏర్పడకుండా మరియు ఎదురుగా…

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొలిపాక సతీష్ దరఖాస్తు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కొలిపాక సతీష్ దరఖాస్తు

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొలిపాక సతీష్ నేడు అధికారికంగా తన దరఖాస్తును సమర్పించారు.ఈ కార్యక్రమం స్టేషన్…

టీ షర్ట్స్‌.. సూపర్ హిట్

టీ షర్ట్స్‌.. సూపర్ హిట్

వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఉత్పత్తి ప్రారంభించిన సౌత్‌ కొరియా దిగ్గజం రూ. కోటి విలువైన 15 వేల టీషర్టుల ఉత్పత్తి ‘ఫామ్‌ టు ఫ్యాబ్రిక్‌’…

గిరిజన, సంక్షేమ శాఖ డైలీవేజ్‌ పిఎంహెచ్‌ వర్కర్ల సమ్మె

గిరిజన, సంక్షేమ శాఖ డైలీవేజ్‌ పిఎంహెచ్‌ వర్కర్ల సమ్మె

తక్షణం చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలి.గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.విద్యార్థి ఉపాధ్యాయు గిరిజన సంఘాల సంఘాల డిమాండ్‌. వేతనాల తగ్గింపును నిరసిస్తూ మినిమం టైం స్కేల్‌ అమలు…

ఇటీవల మరణించిన కుటుంబాలకు పరామర్శ

ఇటీవల మరణించిన కుటుంబాలకు పరామర్శ

పరకాల నియోజకవర్గం దామెర మండలంలో పసరగొండ గ్రామానికి చెందిన శనిగరపు లక్ష్మీ ఇటీవల మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక…

108 సర్వీస్ లను తనిఖీ

108 సర్వీస్ లను తనిఖీ

హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ ను జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ తనిఖీ చేయడం జరిగింది. అత్యాధునిక వైద్య పరికరాలు ఎలా…