మత్స్యకార సంఘం రాష్ట్ర 4వ మహాసభలు
కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల 25,26 తేదీలలో జరగనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతో,స్టేషన్ ఘన్పూర్…
ప్రజా గొంతుక
కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల 25,26 తేదీలలో జరగనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతో,స్టేషన్ ఘన్పూర్…
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, గ్రామానికి చెందిన మామిండ్ల కొమురయ్య, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో అతనికి సీఎం సహాయ నిధి…
తెలంగాణలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతకు ఆటంకం కానుంది. రెండు మందికంటే ఎక్కువ మంది…
దేశ ఏకత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లిలో ‘సర్దార్ @150 యూనిటీ మార్చ్’ను ఘనంగా నిర్వహించారు.…
పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు…
బుధవారం ఉదయం భూపాలపల్లి మండలం కొంపల్లి, గుడాడ్ పల్లి, నేరేడుపల్లి, గొర్లవీడు గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు.ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి…
భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్…
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం కొన్నాయిచలం వద్ద యాంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు జఫర్ గడ్ మరియు స్టేషన్ ఘనపూర్ మండలాల్లోని…
కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించారు.యూనిట్లో జరుగుతున్న నిర్మాణ పనులు,విభాగాల…
తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని,కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల…