చొప్పదండి జాగృతిలో చేరికలు
చొప్పదండి మండలంలో ఈరోజు చొప్పదండి మండల ఇంచార్జ్ రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాగృతిలో మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మమత రెడ్డి మరియు రాంచంద్రారెడ్డిలపాటుమ్యాకల అరుణ్,గోగులకోండ మధు,గోగులకండ…
ప్రజా గొంతుక
చొప్పదండి మండలంలో ఈరోజు చొప్పదండి మండల ఇంచార్జ్ రంగరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాగృతిలో మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మమత రెడ్డి మరియు రాంచంద్రారెడ్డిలపాటుమ్యాకల అరుణ్,గోగులకోండ మధు,గోగులకండ…
ఈనెల 7న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. తెలుగు గళం హైదరాబాద్ సిఐటియు రాష్ట్ర ఐదో మహాసభలు 2025 డిశంబర్ 7 నుంచి 9వరకు మెదక్…
తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్ (సమాచారభవన్) ఎదుట ధర్నా నిర్వహించారు.తెలంగాణ…
సూర్యాపేటలో నవంబర్ 28,29,30 తేదీలలో జరిగిన రాష్ట్ర మహాసభలో కల్లుగీత కార్మికుల సమస్యలు మరోసారి బలంగా వినిపించాయి.2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు…
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం లో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత జరగబోయే ఎన్నికలకు సర్పంచ్ వార్డ్ మెంబర్లు భారీగా నామినేషన్లు దాఖలా చేశారు. నువ్వా…
మరిపెడ మండలంలోని సోమవారం మద్యం షాపులు ప్రారంభించారు. మరిపెడ మండలంలో మొత్తం ఐదు షాపులు మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా నాయకులు ఒంటికొమ్ము…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. సభలో నినాదాలు, అడ్డంకులు, డ్రామాలకు స్థానంలేదని, దేశ అభివృద్ధి కోసం విధాన…
ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిన విషయంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర…
రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల పనితీరు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. కొత్త పాలసీ ప్రకారం షాపుల కేటాయింపులో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది. ఒక్కో…
పెద్దంపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర–జాతీయ స్థాయి యువ క్రికెటర్ పసుల రాజు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు ముఖ్య సూచనలు చేశారు. క్రీడారంగంలో…