నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారాకఠినంగా శిక్షించాలి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో అగ్రకులాల వారు రజక కుటుంబ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకునే సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని…
ప్రజా గొంతుక
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో అగ్రకులాల వారు రజక కుటుంబ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకునే సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని…
స్టేషన్ ఘనపూర్లోని పద్మావతి గార్డెన్స్లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం…
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో వృద్ధుడి హత్య ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధాపూర్కు చెందిన బాల్నే రాజ్కుమార్ (40)…
గత ఆరు సంవత్సరాల నుండి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు సహకారంతో అందజేత. పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే ఫ్యాడ్లు పెన్నులు స్కేల్…
తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (తెలంగాణ ఎన్పిడిసిఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి కొడవటంచలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను దర్శించి ప్రత్యేక పూజలు…
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామ 11వ వార్డు సభ్యులు బరిగెల స్వామి తండ్రి,కొమ్మాలు మరణించగా వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి…
రేగొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ప్రమాదంలో స్థానిక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.మండల కేంద్రానికి చెందిన మచ్చిక రాజశేఖర్ (30) వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కే…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దందేర రాజేందర్…
నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది…
ఖమ్మం దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు మేకల నారాయణ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో శాబాసు వెంకటరమణ మరియు తోకల బాబు పాల్గొని మాట్లాడుతూ,…