ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం
ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులు అందరికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్ అన్నారు. మంగళవారం సత్తుపల్లి డిపోను…
ప్రజా గొంతుక
ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులు అందరికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్ అన్నారు. మంగళవారం సత్తుపల్లి డిపోను…
మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల బీరాపల్లి గ్రామ శివారులో వేంచేసి యున్న శ్రీ సత్తెమ్మ తల్లి కోవెల 10 వ వార్షికోత్సవం సందర్భంగా…
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలశంభునిగూడెం గ్రామంలో మంగళవారం లబ్ధిదారు సాధనాల మారేష్,ఆదిలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా…
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల బీరాపల్లి గ్రామ సరిహద్దులో గల గ్రామ దేవతగా భక్తుల ఆరాధన పొందుతున్న శ్రీ మహాలక్ష్మి స్వరూప శ్రీ శ్రీ…
మరిపెడ మండలం, గిరిపురం గ్రామం లోని అంగనవాడి -2 కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాదావత్ నీలా సైదులు, సూపర్వైజర్ రాణి, కార్యదర్శి లావణ్య కలిసి తనిఖీ చేసి…
స్టేషన్ ఘన్పూర్ పరిధిలో గంజాయి విక్రయానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు స్టేషన్ ఘన్పూర్కు చెందిన ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల…
హనుమకొండ: చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసే సమయంలో పసుపుకు బదులుగా కృత్రిమ రసాయన రంగులు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్…
2026 మార్చి 01 ఆసిఫ్ ఎం బాసిత్, యూకే సల్మాన్ అల్-ఫారిసీ భూమి మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ…
మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా, భక్తుల కనులపండువగా జరిగింది. ఈ సందర్భంగా…
మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత బలమైన రక్షణ వలయాన్ని ఏర్పరచే దిశగా జనగాం ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్…