Author: E69NEWS

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు ప్రతినిధులుగా హాజరైన జనగామ జిల్లా రైతాంగ ఉద్యమ నాయకులు

తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభలు నలగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్స్ లో ఈనెల 27 నుండి 29 వరకు జరుగుతున్నాయి ఈ మహాసభలకు జనగామ…

డిసెంబర్ 13-16 వరకు హైదరాబాద్ లో జాతీయ మహాసభలు జయప్రదం చేయండి..

తేది: 28-11-2022 NEP తో విద్యారంగంలో అసమానతలు పెంచెందుకు ప్రయత్నం.. ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు.. ఖమ్మం :- ASR కాలేజీలో నూతన విద్యా విధానం…

KR లత నర్సరీ అధికారుల పాత్రల పై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

ఆయిల్ష్పామ్ మొక్కల అక్రమ రవాణా కు పాల్పడుతున్న నర్సరీ కాంట్రాక్టర్లు సంబంధిత హార్టికల్చర్ జిల్లా అధికారి KR లత నర్సరీ అధికారుల పాత్రల పై సమగ్ర విచారణ…

సామాజిక విప్లవోద్యమ పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పులే…

కాంగ్రెస్ భవన్ – 28-11-2022.. సామాజిక తత్వవేత్త, బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే 132 వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు హన్మకొండ…

మహిళా హక్కుల కోసం పోరాడాలి-మల్లు లక్ష్మి

మహిళా హక్కుల కోసం పోరాడాలి-మల్లు లక్ష్మి

అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జనగామ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు పట్టణంలోని పూసల భవనంలో జరిగాయి .ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా ఈర్రి…

సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు

సంక్షేమ కార్యక్రమాలు గడపగడపకు

గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు ఈరోజు నారాయణపురం గ్రామంలో ప్రతి వందమంది ఓటర్లకు పదిమందిని ఇన్చార్జులుగా…

ప్రభుత్వం జర్నలిస్టుల శ్రమను గుర్తించాలి

ప్రభుత్వం జర్నలిస్టుల శ్రమను గుర్తించాలి

తెలంగాణలో అన్నివర్గాల కు న్యాయం చేయాలనే లక్ష్యంతో వివిధ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల శ్రమను గుర్తించి వారి ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని అన్ని…

కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఓటు అవగాహన కల్పించడం జరిగినది

26/11/2022 ఈ 69న్యూస్ వరంగల్ కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగావిద్యార్థులకు ఓటు హక్కు అవగాహన కల్పించడం జరిగినది భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జిల్లా…