Author: E69NEWS

ప్రభుత్వ విధానాల వల్లే వ్యవసాయ సంక్షోభం

కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బిజెపి సర్కారు అనుసరిస్తున్న వ్యవసాయ, సహకార వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్లే రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తెలంగాణ రైతు…

ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలను పరిష్కరించాలి

హసన్ పర్తి: మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్ డిమాండ్…

ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కె డి సి కళాశాల విద్యార్థుల ఆందోళన

ఈరోజు కేడీసీ కాకతీయ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకతీయ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ…

ఎస్.ఎఫ్.ఐ జాతీయ మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

*..**హైదరాబాద్ లో జరిగే ఎస్.ఎఫ్.ఐ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…* *ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు..* ఖమ్మం :- ఖమ్మంలోని సుందరయ్య భవన్…

ప్రైవేటు హాస్పిటల్లో దోపిడిని అరికట్టాలి

: డివైఎఫ్ఐహనుమకొండ: వైద్యం పేరుతో ప్రవేటు హాస్పటల్ చేస్తున్న దోపిడీ అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.బుధవారం హనుమకొండలోని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైవేటు…

వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి!

జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేసిన వికలాంగుల సంక్షేమ శాఖ ఎ.డి జయంతి. డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్లో NPRD అఖిల భారత 3వ…

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలు నవంబర్‌ 27,28,29 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం…

మంత్రిని కలిసిన మునుగోడు ఎమ్మల్యే

*మంత్రి ఎర్రబెల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి*మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…

నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణకై ప్రతిజ్ఞలు

-ఆవాజ్ రాష్ట్ర కమిటి పిలుపు రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ప్రతిజ్ఞలు చేయాలని…

200 మంది యూనివర్సిటీ ఉద్యోగ కార్మికులు సిఐటియు లో చేరిక

కనీస వేతనాలు అమలు చేయాలి కారుణ్య నియామకాలు చేపట్టాలిసిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ కాకతీయ యూనివర్సిటీలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు 200 మంది…