ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులు పరిశీలించారు.అనంతరంసత్తుపల్లి సింగరేణి వారి ఆధ్వర్యంలో సత్తుపల్లి…

ఉప్పు నాగమణి హనుమంతరావు కౌన్సిలర్ కు ఘన సన్మానం

ఉప్పు నాగమణి హనుమంతరావు కౌన్సిలర్ కు ఘన సన్మానం

సత్తుపల్లి పట్టణం ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తుపల్లి 13 వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన ఉప్పు నాగమణి హనుమంతరావు ను సింగరేణి ఐఎన్టీయూసీ…

నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారాకఠినంగా శిక్షించాలి

నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారాకఠినంగా శిక్షించాలి

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో అగ్రకులాల వారు రజక కుటుంబ దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకునే సందర్భంగా జరిగిన దాడిలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని…

సంత్ సేవాలాల్ జీవితం నేటి యువతకు ఆదర్శం

సంత్ సేవాలాల్ జీవితం నేటి యువతకు ఆదర్శం

స్టేషన్ ఘనపూర్‌లోని పద్మావతి గార్డెన్స్‌లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం…

సిద్ధాపూర్‌లో వృద్ధుడి హత్య… మహిళపై కేసు నమోదు

సిద్ధాపూర్‌లో వృద్ధుడి హత్య… మహిళపై కేసు నమోదు

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో వృద్ధుడి హత్య ఘటన కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధాపూర్‌కు చెందిన బాల్నే రాజ్‌కుమార్ (40)…

ఇంటర్ విద్యార్థులకు ఫ్యాట్స్ పెన్నులు స్కేల్ల పంపిణీ

ఇంటర్ విద్యార్థులకు ఫ్యాట్స్ పెన్నులు స్కేల్ల పంపిణీ

గత ఆరు సంవత్సరాల నుండి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు సహకారంతో అందజేత. పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే ఫ్యాడ్లు పెన్నులు స్కేల్…

తెలంగాణ ఎన్పిడిసిఎల్ సీఎండీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం

తెలంగాణ ఎన్పిడిసిఎల్ సీఎండీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం

తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (తెలంగాణ ఎన్పిడిసిఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి కొడవటంచలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను దర్శించి ప్రత్యేక పూజలు…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామ 11వ వార్డు సభ్యులు బరిగెల స్వామి తండ్రి,కొమ్మాలు మరణించగా వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి…

తాటి చెట్టు ఎక్కి కిందపడిన గీతా కార్మికుడు

తాటి చెట్టు ఎక్కి కిందపడిన గీతా కార్మికుడు

రేగొండ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ప్రమాదంలో స్థానిక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.మండల కేంద్రానికి చెందిన మచ్చిక రాజశేఖర్ (30) వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కే…

ఘనంగా దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దందేర రాజేందర్…