ఆశీర్వదించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

ఆశీర్వదించండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

రాంపురం గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో పుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని…

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు…

రేగొండ గ్రామంలో కొత్త ప్రజాప్రతినిధుల ఎన్నిక

రేగొండ గ్రామంలో కొత్త ప్రజాప్రతినిధుల ఎన్నిక

రేగొండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా, శాంతియుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామ అభివృద్ధి–సంక్షేమాల పట్ల ప్రజల్లో ఉన్న ఆశలు, అభిరుచులను ప్రతిబింబిస్తూ ఈసారి ఓటర్లు…

జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం జరిగిన ఉత్కంఠభరిత పోరాటానికి చివరకు తెరపడింది.గత కొన్ని రోజులుగా గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కి,“పులికి-మేకకు పోటీ”గా వెల్లువెత్తిన ప్రచారం ఓటింగ్ రోజున ఊపందుకుంది.కాంగ్రెస్ పార్టీ తరఫున,సిపిఎం మద్దతుతో పోటీ చేసిన అన్నం స్వప్న రాణి-బ్రహ్మారెడ్డి ప్రజాభిమానాన్ని సొంతం చేసుకొని విజయం సాధించారు.బిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బషీర్-బషీరా దంపతులు తమ ఉద్యమపంథా,సాధారణ కుటుంబ నేపథ్యం,కష్టపడి చేసిన ప్రచారం ఉన్నప్పటికీ,ఓటర్ల తీర్పు తమ వైపుకు మళ్లించుకోవడంలో విఫలమయ్యారు.స్వప్నరాణి విజయం వెనుక ఆమె భర్త అన్నం బ్రహ్మారెడ్డి గత మూడు దశాబ్దాల్లో నిర్మించుకున్న రాజకీయ ప్రభావం,గ్రామస్థాయిలో ఆయనకు ఉన్న నెట్‌వర్క్,అనుభవం కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్‌గా,గ్రంథాలయ చైర్మన్‌గా ఆయన నిర్వహించిన బాధ్యతలు గ్రామస్తుల్లో నమ్మకం పెంచినట్లు తెలుస్తోంది.మరోవైపు బషీర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆత్మాహుతి ప్రయత్నం,ఆయన సాధారణ కుటుంబ నేపథ్యం,వ్యవసాయం ఆధారంగా జీవనం వంటి అంశాలు కొంతమంది యువ ఓటర్లను ప్రభావితం చేసినా..మొత్తంలో గ్రామస్థాయి ఓటు బ్యాంక్ స్వప్నరాణి వైపే కేంద్రీకృతమైంది.విజయం ప్రకటించగానే స్వప్నరాణి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.గ్రామంలో పటాకులు పేల్చి,డీజే పాటలతో ఆనందోత్సాహాలతో విజయం జరుపుకున్నారు.ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ స్వప్నరాణి-బ్రహ్మారెడ్డి“గ్రామ అభివృద్ధే నా లక్ష్యం.అందరి అండదండలు ఉంటే తమ్మడపల్లి జి ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను”అని ప్రకటించారు.తమ్మడపల్లి జి లో ఎన్నికల ఉత్కంఠ ముగిసినా..ఈ పోటీ గ్రామ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది

సర్పంచ్ ఎన్నికల ఉత్కంఠ పోరుకు తెరపడింది

సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్వప్నరాణి-బ్రహ్మారెడ్డి విజయం జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం జరిగిన ఉత్కంఠభరిత…

నేడే పోలింగ్-పోలింగ్ కు సర్వం సిద్ధం

నేడే పోలింగ్-పోలింగ్ కు సర్వం సిద్ధం

హనుమకొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.బుధవారం హనుమకొండ…

సజావుగా ఎన్నికల నిర్వహణ

సజావుగా ఎన్నికల నిర్వహణ

నేడు జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్…

యువతని అభినందించిన ముప్పారం పంచాయతీ కార్యదర్శి

యువతని అభినందించిన ముప్పారం పంచాయతీ కార్యదర్శి

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో యువత ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకారపు…

దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు,నాణ్యత నియంత్రణలో లోపాలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలకు సరుకులు న్యాయమైన ధరలకు,ప్రమాణాలతో అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆమె గుర్తుచేశారు.ధరల పర్యవేక్షణ విధానం ఎంతవరకు ఫలప్రదంగా పనిచేస్తోందో,రిటైల్ మార్కెట్లలో నిత్యావసరాల ధరలను కేంద్రం ఎలా తనిఖీ చేస్తుందో వివరణ ఇవ్వాలని ఎంపీ కోరారు.అలాగే వాణిజ్య దుకాణాల తనిఖీలు,నాణ్యత నియంత్రణ చర్యలపై స్పష్టమైన వివరాలు అడిగారు.అదేవిధంగా సమాధానమిస్తూ వినియోగదారుల వ్యవహారాలు,ఆహార-పొదుపు పంపిణీ శాఖ సహాయమంత్రి బి.ఎల్. వర్మ—దేశవ్యాప్తంగా 575 కేంద్రాలలో నుంచి రోజూ 38 కీలక ఆహార పదార్థాల ధరలను సేకరించి ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్‌కు అప్‌లోడ్ చేస్తున్నట్టు చెప్పారు.దీంతో మార్కెట్ ధరల మార్పులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే వీలుంటుందని పేర్కొన్నారు.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం ప్రతి న్యాయధరక దుకాణం ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ‌.ఐ లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని,పరిశుభ్రత-శానిటేషన్ నియమాలు కచ్చితంగా అమలు చేయాలని మంత్రి గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ‌.ఐ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు,ప్రాంతీయ కార్యాలయాలతో కలిసి క్రమం తప్పకుండా తనిఖీలు,శాంపిలింగ్ నిర్వహిస్తున్నట్టు మంత్రి వివరించారు.పౌరులకు న్యాయమైన ధరలకు నాణ్యమైన ఆహారం అందాలంటే పర్యవేక్షణలో పారదర్శకత,బలమైన విధానాలు అవసరమని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

నాణ్యత నియంత్రణ చర్యలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ

దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు,నాణ్యత నియంత్రణలో లోపాలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలకు సరుకులు న్యాయమైన ధరలకు,ప్రమాణాలతో అందించాల్సిన…

బిఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం రఘువంశి ఎన్నికల ప్రచారం

బిఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం రఘువంశి ఎన్నికల ప్రచారం

హనుమకొండ జిల్లా అయినవోలు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం రఘువంశి గ్రామంలోని ప్రతి వాడ,…

ఊపందుకున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం

ఊపందుకున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం

హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లేపల్లి మధు గ్రామంలోని ప్రతి వాడలో, ఇల్లు…