సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండాతోనే సాధ్యం గ్రామాలలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్…
తెలంగాణ ఉద్యమ యోధుడు-ముహమ్మద్ బషీర్
తెలంగాణ ప్రజల స్వాభిమాన పోరాటంలో ఎన్నో పేర్లు చిరస్థాయిగా నిలిచాయి.వారిలో ఒకరు-జనగామ జిల్లా,జఫర్ఘఢ్ మండలం,తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ యువసేనాని ముహమ్మద్ బషీర్.చిన్ననాటి నుంచే…
హామీలను విస్మరించిన కాంగ్రెస్-మాజీ ఎమ్మెల్యే రాజయ్య
ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు స్థానిక ఎన్నికలలో ఓట్లు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు.సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
అందరినీ ప్రేమించు-ఎవ్వరిని ద్వేషించకు
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి ప్రచార దినోత్సవాన్ని శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కుందేరు…
నర్సింగరావుపల్లి గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికలు
ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తమ కొత్త నాయకులను ఎంపిక చేసుకున్నారు. గ్రామ సర్పంచిగా యాద శోభరాణి-కుమారస్వామి దంపతులను,…
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా-సర్పంచ్ అభ్యర్థి
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారేపల్లి సురేష్ తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పూర్తి బాధ్యతగా పనిచేస్తానని హామీ…
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీవో లకు శిక్షణ
హనుమకొండ జిల్లాలోని మొదటి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే భీమదేవరపల్లి,ఎల్కతుర్తి,కమలాపూర్ మండలాల్లో ప్రొసీడింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆయా మండలాల్లో నిర్వహించారు.భీమదేవరపల్లి మండలం…
బాధిత కుటుంబానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ సహాయం
హ్యుమానిటీ ఫస్ట్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి గృహోపకరణాల అందజేత అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి మానవతా సేవ కులమతాలకు అతీతంగా బాధిత కుటుంబానికి హ్యుమానిటీ ఫస్ట్…
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కట్టుబడి పని చేయాలి గండ్ర
రేగొండ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం విజయ సుధాకర్ ని భారీ మెజారిటీతో విజయం సాధింపజేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు.గురువారం గ్రామపంచాయతీ…
కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులు.. ప్రజా సంక్షేమం
కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులు.. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఆదివారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం…









