మంగళూరు యూనివర్సిటీలో పీస్ సెమినార్

అహ్మదీయ్య ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో మంగళూరు యూనివర్సిటీలో పీస్ సెమినార్

అహ్మదీయ్య ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో మంగళూరు యూనివర్సిటీలో శాంతి సెమినార్ శనివారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాజకీయ శాస్త్ర విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ దయానంద నాయక్…

మొద్దు నిద్ర వీడని అధికారులు

మొద్దు నిద్ర వీడని అధికారులు

అధికార పార్టీ ప్లెక్సీలు తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం రఘునాథ్ పల్లి మండలంలో ఎన్నికల కోడ్ అమలు లేదా?అని ప్రశ్నిస్తున్న ప్రజలు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఎన్నికల…

స్వెరోస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

స్వెరోస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వేరోస్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలో వాక్ ఫర్ ది నేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

నాలుగు లేబర్ కోడ్స్ వెంటనేరద్దు చేయాలి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడలను రద్దు చేయాలని పర్వతగిరి డిప్యూటీ తహసిల్దార్ జి…

మహిళలను ఆర్థికంగా బలోపేతం

మహిళలను ఆర్థికంగా బలోపేతం

మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్స్ లో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డీ…

ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు గండ్ర

ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు గండ్ర

ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

వైన్స్ షాపులు నిర్వహించాలని డిమాండ్

వైన్స్ షాపులు నిర్వహించాలని డిమాండ్

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్ఘఢ్ మండలంలో మద్యం దుకాణాల ఏర్పాటు పై స్థానిక మద్యం ప్రియులు,ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రంలో కాకుండా…

మిలిటెంట్ పోరాటాలకు సన్నద్ధం అవ్వాలి
కారు అగ్ని ప్రమాదంలో యువ జర్నలిస్టు దుర్గాప్రసాద్ మృతి

కారు అగ్ని ప్రమాదంలో యువ జర్నలిస్టు దుర్గాప్రసాద్ మృతి

హైదరాబాద్‌ మేడ్చల్ జిల్లా షామీర్పేట సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డుపై సోమవారం వేకువజామున జరిగిన ఘోర కారు అగ్ని ప్రమాదంలో ఈ-69 న్యూస్ ఛానల్ రాష్ట్ర బ్యూరోగా…