మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన ఎంపీ

మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన ఎంపీ

కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించారు.యూనిట్‌లో జరుగుతున్న నిర్మాణ పనులు,విభాగాల…

సూర్యపేటలో గీతన్న రణభేరి సభ

సూర్యపేటలో గీతన్న రణభేరి సభ

తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని,కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల…

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

వర్ధన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం,టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్ అధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 108 వ…

మహిళల అభివృద్ధియే తెలంగాణ ప్రగతి – సీఎం

మహిళల అభివృద్ధియే తెలంగాణ ప్రగతి – సీఎం

మహిళల అభివృద్ధి లేకుండా రాష్ట్ర ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను…

జనగామ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి

జనగామ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి

హంసాత్ ఫౌండేషన్ అధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ పాషా హైదరాబాద్‌లో తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేదుల్లా కోత్వాల్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు.ఈ…

వరంగల్ నగరంలో యువత మత్తు పదార్థాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గంజాయి-డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన వరంగల్ ఎసిపికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..గంజాయిని కుక్కటివేళ్లతో పెకిలించాలి”అని పేర్కొంటూ,యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ మత్తు పదార్థాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలని కోరారు.దేశ సంపదైన యువతను పెడదారి పట్టిస్తున్న గంజాయి మహమ్మారిని ఆపాల్సిన బాధ్యత సమాజం మీద ఉందన్నారు.స్కూల్‌,కాలేజీ విద్యార్థులకు మత్తు పదార్థాలు దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గంజాయి మత్తులో ఎంజాయ్ చేయొద్దు జీవితాన్ని నరకం చేసుకోవొద్దు”అని యువతకు హితవు పలికారు.మత్తు పదార్థాల కారణంగా చాలా మంది యువకులు ఆరోగ్యపరంగా,ఆర్థికపరంగా దెబ్బతింటున్నారని,కొంతమంది కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేని స్థితికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.త్వరగా డబ్బు సంపాదించాలనే వాంఛతో కొంతమంది యువత తప్పు దారులు ఎంచుకొని క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుని సరఫరాను అడ్డుకోవాలని పోలీసులు పునరుద్ఘాటించారు.వరంగల్ ఎసిపి స్పందిస్తూ ఈ నేపధ్యంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మార్థనేని ధర్మారావు,మాజీ మేయర్ డా.టి.రాజేశ్వరరావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా,వన్నాల వెంకటరమణ,బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్,జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్,జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోలేపాక మార్టిన్ లూథర్ పాల్గొన్నారు.

యువతను గంజాయి మహమ్మారి నుండి కాపాడాలి

వరంగల్ నగరంలో యువత మత్తు పదార్థాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గంజాయి-డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నవాబ్‌పేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం సందర్శించారు.ఇంటి…

మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం

మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై పిట్ట రాజేష్ ఆధ్వర్యంలో రాత్రి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో…

ఆర్‌డీవో కార్యాలయంలో మాదక ద్రవ్యాల నీరోధక ప్రతిజ్ఞ

ఆర్‌డీవో కార్యాలయంలో మాదక ద్రవ్యాల నీరోధక ప్రతిజ్ఞ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు స్టేషన్‌ ఘనపూర్ లోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో బుధవారం“మాదక ద్రవ్యాల నీరోదక ప్రతిజ్ఞ”కార్యక్రమం…

జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి

జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి

భూపాలపల్లి జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని,వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం…