మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతన్నలకు భరోసా

మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతన్నలకు భరోసా

వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల పరిధిలోని సోమారం వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద, కట్ర్యాల గ్రామాల్లో తుఫాన్ ధాటికి ఇండ్లు, పంటలు నష్టం వాటిల్లిన పొలాలను నేడు క్షేత్రస్థాయిలో…

రైతుల అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి

రైతుల అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు మాల్యాతండా పరిధిలోని పంచారాయి తండాకు చెందిన రైతులు బానోత్ హల్య,బానోతు రాములు, మొక్కజొన్న పంటను వరంగల్ ఎనుముల మార్కెట్ కు…

మొంథా తుఫాన్ వర్షానికి గూడు కోల్పోయిన నిరుపేద కుటుంబం

మొంథా తుఫాన్ వర్షానికి గూడు కోల్పోయిన నిరుపేద కుటుంబం

ఐనవోలు మండలంలో మొంతా తుపాన్ వల్ల ఐనవోలు గ్రామం లోని నిరుపేద కుటుంబమైన కందిక అనిల్ యొక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. బి ఆర్ ఎస్ పార్టీ…

మెుంతా తుఫాను దెబ్బతిన్న మిరప తోట

మెుంతా తుఫాను దెబ్బతిన్న మిరప తోట

తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో మెంతా తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మిరప తోటలను ఈరోజు ఉద్యానవన శాఖ హార్టికల్చర్ అధికారిణి హెచ్ ఈ ఓ వినోద…

ప్రజల వద్దకే ప్రజా పాలన

ప్రజల వద్దకే ప్రజా పాలన

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ అవుతూ ప్రజా పాలనను నేరుగా గ్రామస్థాయికి తీసుకెళ్తున్న సందర్భంలో, టిఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేయడం దురదృష్టకరం. ప్రజల కోసం…

అయ్యప్ప పీఠం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

అయ్యప్ప పీఠం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

కన్నుల పండుగ గా అయ్యప్ప అభిషేక కార్యక్రమం తిలకించిన అయ్యప్ప భక్తులు శబరిమలలో చేసిన విధంగా అయ్యప్ప కి పంచమృతాలతో అభిషేక కార్యక్రమం కనులపండుగగా తిలకించిన భక్తులు…

సమాచార హక్కు పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ గా హరిబాబు

సమాచార హక్కు పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ గా హరిబాబు

సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గా గణపారపు హరిబాబు…

నష్టపోయిన రైతులను కచ్చితంగా నష్టపరిహారం

నష్టపోయిన రైతులను కచ్చితంగా నష్టపరిహారం

స్టేషన్ ఘనపూర్ మండలం లోని సముద్రాల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడం జరిగిందిరాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని ఫసల్ భీమ వచ్చిన పథకం…

వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం

విజయవాడ మార్గంలో యథావిధిగా రైలు రాకపోకలు

ఈ69న్యూస్ అక్టోబర్ 29 దక్షిణ భారత రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని గంటల పాటు రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.విజయవాడ మీదుగా తిరుపతి,తమిళనాడు,కేరళ వైపు…

జఫర్గడ్ పోలీస్ వారి సూచన