ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలి- ఎమ్మెల్యే కడియం శ్రీహరి

తెలుగు గళం హన్మకొండ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి…

వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం

భారీ వర్షాల ప్రభావం – విజయవాడ మార్గంలో రైలు రాకపోకలు అస్తవ్యస్తం

తెలుగు గళం న్యూస్ డెస్క్,అక్టోబర్ 29 దక్షిణ భారత రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.విజయవాడ మీదుగా తిరుపతి,తమిళనాడు,కేరళ వైపు వెళ్లాల్సిన…

ఆర్జీ తండా గ్రామంలో చిన్నారి మృతితో అలుముకున్న విషాదం

విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి

ఆర్జీ తండా గ్రామంలో చిన్నారి మృతితో అలుముకున్న విషాదం తెలుగు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్జీ తండా గ్రామంలో…

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్ 29

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయండి

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బందును విజయవంతం చేయండి

ఈరోజు పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలపీజీ కళాశాల యజమానియాలతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు…

పరకాలలో ఘనంగా గ్యార్వీ జెండా పండుగ

పరకాలలో ఘనంగా గ్యార్వీ జెండా పండుగ

పరకాలలో రాత్రి గ్యార్వి షరీఫ్ గౌసె ఆజమ్ (జండా పండుగ) ను పురస్కరించుకుని పరకాల పురవీధుల్లో గౌసె ఆజమ్ జండాను ఊరేగించడం జరిగినది.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని…

గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం

గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం

పరకాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి. పరకాల పట్టణ కేంద్రంలోని 1,2,12,13,14 వార్డులలో…

ఖాదియాన్ లో అహ్మదీయ ముస్లిం జమాత్

ఖాదియాన్ లో అహ్మదీయ ముస్లిం జమాత్

అహ్మదీయ ముస్లిం జమాత్ ఇండియా అనుబంధ సంస్థల వార్షిక సమావేశాలు,అహ్మదీయ కమ్యూనిటీ ప్రధాన కేంద్రం ఖాదియాన్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి.దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పురుషులు,మహిళలు,యువత మరియు…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినమార్కెట్ కమిటీ చైర్మన్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినమార్కెట్ కమిటీ చైర్మన్

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం పరిధిలో ఉన్న ఇల్లంద మార్కెట్ యార్డు మరియు దమ్మన్నపేట గ్రామములో ఐకెపి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ,కొనుగోలు కేంద్రాలను…

జాఫర్ రిజ్వి ని పరామర్శించిన మొలుగూరి బిక్షపతి

జాఫర్ రిజ్వి ని పరామర్శించిన మొలుగూరి బిక్షపతి

తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్27 పరకాల మున్సిపల్ మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి జాఫర్ రిజ్వి అనారోగ్యం వల్ల ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నందున వారి…