సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్రం.

అసంఘటిత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలు.. సంఘటిత, అసంఘటిత కార్మికులకు…

తెలంగాణ పత్తి రైతుల సంఘం నూతనరాష్ట్ర కమిటీ ఎన్నిక

తెలంగాణ పత్తి రైతుల సంఘం నూతనరాష్ట్ర కమిటీ ఎన్నిక

ఈ సదస్సు మాజీ శాసనసభ్యులు, ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో జరిగింది. అనేక రైతాంగ సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణ…

ఆశ లకు కేంద్రము రూ 26000 ఇవ్వాలి కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలి ఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులగ గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆశలకు కనీస వేతనం 18000 ఇవ్వాలి ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర మహాసభల్లో సిఐటియు రాష్ట్రా ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలతో ఆటలాడుతుందని ఆశా వర్కర్లకు కనీస వేతనము 26,000 ఇవ్వాలని ఆరోగ్యశాఖకు 6% బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆశా కేటాయించాలనివర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఫిక్స్డ్ వేతనం 18 వేలఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల వేధింపులు ఆపాలని సీనియర్ ఆశా వర్కర్లను ఏఎన్ఎంలు గా ప్రమోట్ చేసుకోవాలని సిఐటియు ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభ అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి ముందుగా మహబూబ్ నగర్ మున్సిపాల్ టౌన్ హాల్ నుండి రెండు వేల మంది ఆశా కార్యకర్తలు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు న్యూ టౌన్ లోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు బహిరంగ సభకు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఇండియన్ లేబర్ కౌన్సిల్ ప్రకారము వేతనాలు పెంచాల్సి ఉండగా 11 సంవత్సరాల నుండి ఐ ఎల్ సి సమావేశాలు నిర్వహించలేదని మండిపడ్డారు. వంద సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలను మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారని 29 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకువచ్చి 12 గంటల పని విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. 11 సంవత్సరాల నుండి కార్మికులకు జీతాలు పెంచకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు జీతాలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్మికుల హక్కుల కోసం ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటాల్లో సిఐటియు అగ్రభాగాన నిలిచిందన్నారు 20 సంవత్సరాల కింద ఉన్న వేతనాలు లేడుక ఆశలకు 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా రూ 9900 ప్రతి నెల అకౌంట్లో పడేవిధంగా సీఐటీయు పోరాటం నిర్వహించిందని తెలిపారు. జులై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో భారతదేశ చరిత్రలో 25 కోట్ల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారని మిగతా ఐదు లక్షల మంది బయట నుండి సమ్మెకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈ సమ్మె వల్ల భారత చరిత్రలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యవస్థను స్తంభింప చేయడం జరిగిందని గుర్తు చేశారు ఇండియన్ లేబర్ కౌన్సిల్ సమావేశాలుసమావేశాలు కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం చూడాలని తెలిపారు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ వర్కర్లు రోజుకు12 గంటలు పని చేస్తున్నారని వారి పనిని పరిగణలోకి తీసుకోకుండా 20 తారీకు వచ్చిందంటే డెలివర్లో గర్భిణీ స్త్రీలు ఎంతమందిని చేర్చారనే ప్రశ్నలు తప్ప మరొక ఆలోచన అధికారులకు లేదన్నారు రాష్ట్రంలో ఆశ వర్కర్ల పైన అనేక వేధింపులు జరుగుతున్నాయని అధికారుల వేధింపులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లాలో ఆశ వర్కర్ పోయే అత్యాచారం జరిగితే తమ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన నిందితునికి శిక్ష పడే విధంగా అక్కడే బేస్ నుంచి కూర్చున్న సంగతి గుర్తు చేశారు ప్రతి ఆశ కార్యకర్తకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని 50 లక్షల ప్రమాద బీమా 50వేల మంటి ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఆశ వ్యవస్థ వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికే చాలామంది వృద్ధులు అయ్యారని వారందరికీ వృద్యాప పించను వేతనంలో సగం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాన కాలంలో ఆశా కార్యకర్తల పోరాటం ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జయ జె వెంకటేశ్వర్లు ఆశ వర్కర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాదేవిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి ఉపాధ్యక్షురాలు సాధన ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి దీప్లా నాయకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అలవెల్లి కురుమూర్తి, సిఐటియు సీనియర్ నాయకులను కిల్లే గోపాల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎ రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, జిల్లా అధ్యక్షులు జగన్, టి పి ఎస్ కే జిల్లా కన్వీనర్ వి కురుమూర్తి సిఐటియు జిల్లా కోశాధికారి బి చంద్రకాంత్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రమేష్, మండల రాజు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మీసాల కురుమయ్య, సహాయ కార్యదర్శి రామయ్య, గద్వాల జిల్లా కార్యదర్శి వి వి నరసింహ, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ , భరత్, ప్రజా సంఘాల నాయకులు, రాజ్ కుమార్, హనుమంతు, నందు, ఆది విష్ణు, తిరుమలయ్య, జహంగీర్, గోనెల రాములు, వరద గాలన్నా, శివ లీల, తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం కార్మికుల కష్టాలతో ఆడుకుంటుంది

ఆశ లకు కేంద్రము రూ 26000 ఇవ్వాలికేంద్ర బడ్జెట్లో ఆరోగ్యశాఖకు ఆరు శాతం నిధులు కేటాయించాలిఆశా వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులగ గుర్తించాలిరాష్ట్ర ప్రభుత్వం ఆశలకు కనీస…

అరోరా పీజీ కళాశాలల్లో స్నాతకోత్సవం

అరోరా పీజీ కళాశాలల్లో స్నాతకోత్సవం

సాంకేతిక పరిజ్ఞానం, మానవ విలువలు రెండింటినీ సమానంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కష్టపడి సాధన చేస్తే కార్యసాధన సులభమని చెప్పారు. భవిష్యత్తు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సమాజానికి…

పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

మరిపెడ మండల కేంద్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని…

కేరళ మోడల్ దేశానికే ఆదర్శం

కేరళ మోడల్ దేశానికే ఆదర్శం

కేరళ వామపక్ష ప్రభుత్వం విద్య వైద్య సంస్థలను ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని కేరళ వామపక్ష ప్రభుత్వ ప్రత్యమ్నాయ విధానాలు దేశానికే ఆదర్శమని కేరళ…

మహా రుద్రాయగ ఏర్పాట్ల పరిశీలన

మహా రుద్రాయగ ఏర్పాట్ల పరిశీలన

అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరగాలి ఎక్కడ దేనికి లోటు లేకుండా భక్తులకు అనుకూలంగా జరగాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు.అలాగే ఈ యాగానికి ఒక పరకాల…

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాపర్తి రాజు ఎన్నిక

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాపర్తి రాజు ఎన్నిక

తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు మండల కేంద్రంలో 24,25 తేదీలలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ మహాసభల్లో నూతన రాష్ట్ర…

లక్ష్మి నరసింహ స్వామి జాతర

లక్ష్మి నరసింహ స్వామి జాతర

డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. రామచంద్ర నాయక్ కందికొండ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో…

బురదమయంగా కాలనీలు

ఇప్పగూడెంవాసులకు తప్పని ఇక్కట్లు

బురదమయంగా కాలనీలు.. పట్టింపులేని పాలకులు.. • గృహ సముదాయాల మధ్య నిలిచిన మురుగునీళ్లు ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలుఇప్పుగూడెం రెండో వార్డులో గృహ సముదాయాలమధ్య నిలిచిన మురుగునీళ్లుస్టేషన్…