ఐనవోలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

ఐనవోలు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

తెలుగు గళం న్యూస్ . అయినవోలు అయినవోలుగ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో…

రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా

బోనకల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు

బోనకల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద శుక్రవారం సిపిఎం , రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.అకాల వర్షాలు వలన…

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి

సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డినూతనకల్: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా…

మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ తో పాటు వార్డు ప్రజలు

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి ధన్యవాదములు…

మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ తో పాటు వార్డు ప్రజలు తెలుగు గళం న్యూస్, పరకాల,అక్టోబర్ 24 పరకాల పట్టణ ప్రజల సౌకర్యం కోసం,భారీ వర్షాలు…

సమ్మె తాత్కాలిక విరమణ

తగ్గించిన వేతనాలు తిరిగి చెల్లిస్తాం.

ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ. సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి.41 రోజులుగా జరుగుతున్న సమ్మెను తాత్కాలికంగా విరమించిన కార్మికులుగిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్‌లో పనిచేస్తున్న…

భూమి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి చెందినదే

భూమి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి చెందినదే

ప్రముఖ శైవక్షేత్రం శ్రీకుంకుమేశ్వర స్వామి దేవస్థానమునకు సంక్రమించిన స్థలము దేవస్థానమునకు ప్రక్కనే సర్వేనెంబరు 991, 4ఎకరముల 11 గుంటల స్థలం ఉంది ఇట్టి స్థలాన్ని అట్టి అర్చకులు,భక్తులు,…

సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం

సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమంతో టీపీసీసీ ఆదేశాల మేరకు హన్మకొండ…

భాజపా మండల స్థాయి సమావేశం విజయవంతం

భాజపా మండల స్థాయి సమావేశం విజయవంతం

జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.మండల అధ్యక్షులు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన…

భర్తపై హింసకు భరించలేక భార్య ఘోర హత్య

భర్తపై హింసకు భరించలేక భార్య ఘోర హత్య

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో జరిగిన దారుణ ఘటన చోటుచేసుకుంది.కుటుంబ కలహాలు,మద్యం మత్తులో భర్త చేసిన వేధింపులు భరించలేక భార్య తన భర్తను…

యువత స్వయం ఉపాధిని సృష్టించుకోవాలి

యువత స్వయం ఉపాధిని సృష్టించుకోవాలి

యువత స్వయం ఉపాధిని సృష్టించుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శుక్రవారం మండలంలోని భాగిర్తిపేట గ్రామంలో బోయిని రాజు సంధ్య…