విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
భూపాలపల్లి జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిజిఆర్ఎస్ చైర్పర్సన్ వేణుగోపాల చారి విద్యుత్ అధికారులకు ఆదేశించారు.శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయ ఆవరణంలో…
శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ
పరకాల పట్టణంలోని ఐదో వార్డులో గౌరవ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం శరవేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని కాంగ్రేస్ పార్టీ మైనారిటీ…
విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను మరియు ఫీజు రియంబర్స్ మెంట్ ను విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని ఎస్ఎఫ్ఐ హనుమకొండ…
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా అక్రమ అరెస్టు చేసిన సిపిఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అన్నారు. నేడు బీసీలకు…
మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు
పార్టీని కాపాడేందుకు సొంత ఆస్తులు అమ్ముకున్నానని,కానీ చివరికి పార్టీ తనను మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజగోపాల్ రెడ్డి…
18 నా జరిగే రాష్ట్ర స్థాయి బిసి బంద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బీసీ లకు 42 శాతం బిల్లును కేంద్రం ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేర్చాలి, జాతీయ బిసి సంక్షేమ సంఘం…
పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టిక ఆహారం ప్రతీ రోజు తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు.శుక్రవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐ. డి.ఓ.సి లో జిల్లా…
ఆర్టీసీ డ్రైవర్ల వేగం ప్రాణాలకే ముప్పు
అతివేగం ఆరోగ్యానికి హానికరం అని బస్సుల్లో రాసుకొని బస్సు డ్రైవర్లే సునామిలా దూసుకుపోతున్నారు:పరకాల ప్రజలు పరకాల ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్ల వేగం ప్రజల ప్రాణాలకు ముప్పుగా…
ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముట్టడి
సుప్రీంకోర్టు సిజెఐపైన దాడి చేసిన వ్యక్తి పైన దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ఎమ్ఆర్పిఎస్ పరకాల మండల ఇంచార్జీ అంకిల్ల రాజు మాదిగ…
బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ విజయవంతం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్ను విజయవంతం చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర…









