పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో జరుగుతున్న పల్స్ పోలియో స్పెషల్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమం ఐనవోలు మండలంలో విజయవంతంగా కొనసాగుతోంది.మొదటి రోజు జరిగిన బూత్ కార్యకలాపాల్లో…

50 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

50 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ జిల్లాలోని మొత్తం 50 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి అనిత తెలిపారు.ఈ మేరకు ఆమె అక్టోబర్ 12న ఒక…

దీప్తికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు

దీప్తికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల పరిధిలోని కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఆస్ట్రేలియా లోని బ్రిస్బెన్ వర్చుస్ వరల్డ్ అథ్లెటిక్స్…

కాకతీయుల గడ్డ స్వర్ణాలకు అడ్డా

కాకతీయుల గడ్డ స్వర్ణాలకు అడ్డా

బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ జీవంజి దీప్తి కీ అభినందనలు తెలిపిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి…

సకాలంలో జీతాలు రాక సతమతమవుతున్న ఉద్యోగులు

సకాలంలో జీతాలు రాక సతమతమవుతున్న ఉద్యోగులు

రాష్ట్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు సకాలంలో జీతాలురావడం లేదని సీపీఐ (యం ఎల్)రామచంద్రన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రేడ్ ఎల్లుట్ల ఉపేందర్ ఆవేదన…

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ స్టేషన్ ఘనపూర్ మండలం పామునూర్ గ్రామంలో శనివారం ఉదయం…

అంబులెన్స్ రాక ఆలస్యం-ఆటోలోనే గర్భిణీకి ప్రసవం

అంబులెన్స్ రాక ఆలస్యం-ఆటోలోనే గర్భిణీకి ప్రసవం

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో అంబులెన్స్ రాక ఆలస్యం కావడంతో ఒక గర్భిణీ మహిళ ఆటోలోనే ప్రసవించింది.తల్లి,బిడ్డ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.గ్రామానికి…

పల్స్ పోలియో మనందరి సామాజిక ఆరోగ్య బాధ్యత

పల్స్ పోలియో మనందరి సామాజిక ఆరోగ్య బాధ్యత

పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం హనుమకొండ ప్రభుత్వ…

క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం

క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం

హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో క్రెడాయి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని…

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

జనగామ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న మల్లేష్ అనే ఖైదీ మృతి చెందాడు.సింగరాజుపల్లికి చెందిన మల్లేష్ ఒక కేసులో రిమాండ్‌లో ఉండగా,శనివారం బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్య…