సీసీ రోడ్లు,డ్రెయిన్లు వెంటనే నిర్మించాలి

సీసీ రోడ్లు,డ్రెయిన్లు వెంటనే నిర్మించాలి

జనగామ పట్టణంలోని మూడో వార్డులోని బాలాజీ నగర్,జ్యోతి నగర్,ఎల్లమ్మగుడి ఏరియా,కోటిరత్న ఆస్పత్రి వెనుక భాగం,ఏకశిలా డిగ్రీ కాలేజ్, జిఎంఆర్ కాలనీ,సెయింట్ మేరీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెంటనే…

శాంతి స్థాపన-ఇస్లాం యొక్క సార్వత్రిక సందేశం

శాంతి స్థాపన-ఇస్లాం యొక్క సార్వత్రిక సందేశం

​సమకాలీన ప్రపంచంలో,శాంతి అనే పదం నిరంతర చర్చనీయాంశంగా మారింది.మానవ జీవితంలో అత్యంత విలువైనదిగా భావించే శాంతి,అనేక చోట్ల ఘర్షణలు మరియు అశాంతి కారణంగా అదృశ్యమవుతున్నట్లు కనిపిస్తోంది.నిజానికి,’ఇస్లాం’ అనే…

ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దు

ఎవరికి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఎస్ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న చేరికల పర్వం

కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న చేరికల పర్వం

హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికీ పరకాల లలిత కన్వీన్షన్ హాల్…

విపత్తు తగ్గింపు దినోత్సవం పై అవగాహన సదస్సు

విపత్తు తగ్గింపు దినోత్సవం పై అవగాహన సదస్సు

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ మరియు సుపరిండెంట్ బానోతు దేవిలాల్ ఆదేశాల మేరకు,జనగాం జిల్లా కేంద్రంలోని…

పౌష్టికాహారమే పసిపిల్లలకు,బాలింతలకు శ్రీరామరక్ష

పౌష్టికాహారమే పసిపిల్లలకు,బాలింతలకు శ్రీరామరక్ష

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం గర్భిణులు,బాలింతలు,పిల్లలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేగొండ ఎమ్మార్వో శ్వేత రావు,డిడబ్ల్యూఓ మల్లీశ్వరి అన్నారు. పోషణ్‌మాసం సెప్టెంబర్ 17 అక్టోబర్ 16…

వయోజనులు,యువకులు సమాజ సంస్కరణకు పాటు పడాలి

వయోజనులు,యువకులు సమాజ సంస్కరణకు పాటు పడాలి

రామచంద్రాపురంలో ఘనంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వయోజన,యువజన సంఘం వార్షిక ఇజ్తిమా తూర్పుగోదావరి జిల్లా,సీతానగరం మండలం,రామచంద్రపురం గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ శాఖలు వయోజన,యువజన సంఘాల ఆధ్వర్యంలో…

పేద కుటుంబానికి సాయం చేసిన బీజేపీ నాయకులు

పేద కుటుంబానికి సాయం చేసిన బీజేపీ నాయకులు

జనగామ జిల్లా ​స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్‌ఘడ్ మండల కేంద్రానికి చెందిన భాషబోయిన అంజయ్య ఇటీవల మరణించగా,బీజేపీ నాయకులు సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.​బీజేపీ రాష్ట్ర కౌన్సిల్…

సి.పి.ఆర్.తోగుండె కు రక్షణ

సి.పి.ఆర్.తోగుండె కు రక్షణ

గుండెపోటు వచ్చిన వ్యక్తులను రక్షించేందుకు సి.పి.ఆర్.పై ప్రతి ఒక్కరూ శిక్షణ పొందాలనిజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశపు హల్ లో…

సమాచార హక్కు చట్టం పై అవగాహన

సమాచార హక్కు చట్టం పై అవగాహన

సమాచార హక్కు చట్టం (RTI)-సామాన్యుడి చేతిలో శక్తివంతమైన ఆయుధం భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అందిన ఒక మహత్తరమైన సాధనం సమాచార హక్కు చట్టం,2005 (Right to…