సమస్యల పరిష్కారం కోరుతూ మార్కెట్ కార్యదర్శి జి.జీవన్ కుమార్ కు వినతిపత్రం
జనగామ వ్యవసాయ గ్రేన్ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శి జి.జీవన్ కుమార్ కు శనివారం వినతిపత్రం అందజేశారు.ఈ…
జనగామ ఏరియా హాస్పిటల్లో దారుణం
జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్లో శనివారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది.లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన దుర్గి పూలమ్మ అనే మహిళ తీవ్ర అనారోగ్యంతో…
కళారంగాల తో విద్యార్థులలో చదువులపై ఆసక్తి-సందీప్ కుమార్
విద్యతోపాటు, కళా రంగాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులలో చదువు పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ విజిటర్స్ ఫెలిసిటేషన్ సెంటర్ ఇన్చార్జి సందీప్ కుమార్…
బహుజన నూతన ఉద్యమ రథ సారథులను కలిసిన పార్వతి రమేష్ నాయక్
తెలంగాణ లో బహుజన రాజ్యం లక్ష్యంగా భారత దేశ బహుజన ఉద్యమ రథసారథి జాతీయ అధ్యక్షులు,నాలుగు సార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి, మాజీ రాజ్య సభ…
కడారి గూడెం గ్రామంలో అశాస్త్రీయంగా వార్డుల విభజన
వరంగల్ జిల్లా ఆగష్టు 30 వర్ధన్నపేట మండలంలోని కడారి గూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి’ కుందూరు మహేందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ”…
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ప్రజలకు అనుగుణంగా పనులు జరగాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో మంత్రి పలు అభివృద్ధి…
అయినవోలు మండలంలో రహదారి బీభత్స స్థితి-మరమ్మత్తులు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి
ఈ69న్యూస్ ఐనవోలు ఆగస్టు 30 హనుమకొండ జిల్లా,అయినవోలు మండల కేంద్రంలోని స్టబుల్ స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు,మాషణ పెళ్లి చెరువు మీదుగా కక్కీరాల పెళ్లిపెద్దమ్మ గుడి వరకు…
కనగల్ మండలంలో సిపిఎం సర్వే
గత నాలుగేళ్లుగా అర్హత కలిగిన వారికి పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో ధర్వేశిపురం,చర్ల,గౌరారం గ్రామాలలో స్థానిక…
కడవెండి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఒక కోటి నిధులు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై హైదరాబాద్ లోని ఎమ్మెల్యే, నివాసంలో సమీక్ష…
మృతుని కుటుంబానికి అండగా యూత్ సభ్యులు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో యూనిటీ&హుమనిటి గ్రూపు సభ్యులు మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన వక్కల చంద్రమౌళి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా…







