రాష్ట్ర ప్రభుత్వానికీ అమావాస్య చీకటే – వెలిశాల క్రిష్ణమాచారి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని రమాదేవి గిరిజన జిల్లా అభివృద్ధి అధికారి గారికి మరియు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారికి తెలంగాణ గిరిజన…
సిద్దిపేటలో ఇతర కలస్థుల అన్య మతస్తుల సెలూన్లకు అనుమతించొద్దు
ఈరోజు సిద్దిపేట పట్టణ నాయిబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కొత్వాల్ కిషన్ ఆధ్వర్యంలో ఖాధర్పుర నాయిబ్రాహ్మణ సంఘ భవనంలో సిద్దిపేటలోని నాయిబ్రాహ్మణ సేవాసంఘం న్యూనాయిబ్రాహ్మణ సేవాసంఘం ఇరు సంఘాల…
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని జఫర్ఘఢ్ లో ఉపాధ్యాయుల నిరసన
ఈ69న్యూస్ జఫర్గడ్,ఆగస్టు 19 సెప్టెంబర్ 1,2024 తర్వాత అమలు చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి, పాత…
రేగొండ నూతన ఎస్సైగా కే రాజేష్ బాధ్యతలు
భూపలపల్లి విఆర్ కు బదిలీ అయిన సందీప్ కుమార్ ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ రేగొండ మండల నూతన ఎస్సైగా కే రాజేష్ మంగళవారం బాధ్యతలు…
బురుదమయంగా మారిన రోడ్డుపై నాట్లు వేసిన గ్రామస్థులు
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి రోడ్డు నిర్మాణం జరపాలంటూ రోడ్డు పై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి…
గవర్నమెంట్ ప్లిడర్ సుధాకర్ ను సత్కరించిన టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి డబ్బేట రమేష్
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో గవర్నమెంట్ ప్లిడర్ గా నియమించబడిన బోట్ల సుధాకర్ ని మర్యాదపూర్వకంగా…
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి-సిఐటియు నేతల డిమాండ్
ఈ69న్యూస్ యాచారం,ఆగస్టు 19 తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశా వర్కర్లు…
సినీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే నెరవేర్చాలి-పినపాక ప్రభాకర్
తమ్మారెడ్డి భరద్వాజ లాగా పెద్దలు కూడా అండగా నిలవాలి ఈ69న్యూస్ హైదరాబాద్ తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపు,హామీల అమలు కోసం పదహారు రోజులుగా సమ్మె చేస్తున్న…
ప్రాణాలైనా అర్పిస్తాం-ఎస్సీ వర్గీకరణ రద్దు వరకు పోరాటం-పసుల రాంమూర్తి
ఈ69న్యూస్ న్యూఢిల్లీ/వరంగల్ న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మంగళవారం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన “మాలల పోరాట గర్జన సభ” విజయవంతమైంది.సభలో జాతీయ అధ్యక్షుడు డా.…
మలక్ పల్లి గ్రామంలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం-ఎస్సై జానీపాష ధర్మసాగర్ (ఈ69న్యూస్),ఆగస్టు 19 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలకపల్లి గ్రామంలో నిషేధిత గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయన్న పక్కా…

