విద్యార్థులు చదువులపై దృష్టి సారించాలి-కొత్తపల్లి గోరి ఎస్సై సాకపురం దివ్య
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరిసమాజంలో ఎందరో వ్యక్తులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తూ…
మృతుల కుటుంబాలను పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాపన్న
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లోని రేపాక గ్రామానికీ చెందిన ఇద్దరు కంచు మల్లయ్య మరియూ నల్ల లక్మారెడ్డి…
ప్రభుత్వ ప్లీడర్ బొట్ల సుధాకర్ కి ఘన సన్మానం
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ స్వయం కృషితో న్యాయ విద్యను అభ్యసించి భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడరు గా నియమకమైన బోట్ల సుధాకర్ ను…
పేదలకు ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి–కడియం శ్రీహరి
(ఈ69న్యూస్ – జూలై 29, వేలేరు):వేలేరు మండల కేంద్రానికి చెందిన ఆక్రోమేగాలి అనారోగ్యంతో బాధపడుతున్న నోముల ప్రతాప్కు చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మాజీ…
జఫర్గఢ్లో ఇంటర్ ప్రథమ సంవత్సర స్పాట్ అడ్మిషన్లు
ఈ69న్యూస్ న్యూస్ జనగామ/జఫర్గఢ్,జూలై 29 జనగాం జిల్లా జఫర్గఢ్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం…
ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు కేంద్రం సహకరించాలి-ఎంపీ కడియం కావ్య
ఈ69న్యూస్ న్యూఢిల్లీ,జూలై 29 తెలంగాణ రాష్ట్రానికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.PM…
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి-గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి
ఈ69న్యూస్ వరంగల్,జూలై 29 రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు (వెనుకబడిన తరగతులకు) కనీసం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ…
నాగుల చవితి సందర్భంగా స్టేషన్ ఘనపూర్ శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
ఈ69 న్యూస్ జనగామ/ఘనపూర్ జూలై 29 నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ మర్రిచెట్టు శివాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో…
దివ్యాంగ క్రీడాకారిణి మాచర్ల కృష్ణవేణికి ఘనంగా సాగనంపు
మలేషియాలో గోల్డ్ మెడల్ సాధించాలని ఆశాభావం-బూడిద గోపి ఈ69 న్యూస్ జనగామ జూలై 28 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన దివ్యాంగ…
పాత్రికేయులు విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక వార్తలను రాయాలి-అదనపు కలెక్టర్ సంధ్యారాణి
ఈ69 న్యూస్ వరంగల్,జూలై 28 వార్తలు రాస్తూ సమాజానికి సేవ చేస్తుంటే,జర్నలిస్టులు నైతిక విలువలు,పారదర్శకత పాటిస్తూ విశ్వసనీయతతో కూడిన విశ్లేషణాత్మక కథనాలను ప్రజల ముందుంచాలన్నారు వరంగల్ జిల్లా…