పల్లగుట్టలో రూ.1.19 కోట్లు వ్యయంతో సిసి రోడ్ల ప్రారంభం
ఈ69న్యూస్:- స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పల్లగుట్ట గ్రామంలో రూ.1.19 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.గ్రామ అభివృద్ధికి నన్ను ఎల్లప్పుడూ అండగా నిలబెట్టిన పల్లగుట్ట…
Results of SSC Public Examinations 2025
TS SSC Results
నందనం గ్రామంలో వడదెబ్బతో వృద్దురాలు మృతి–కుటుంబానికి సహాయం కోరుతున్న బంధువులు
ఈ69న్యూస్:హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యాకర మల్లమ్మ అనే వృద్దురాలు 30-04-2025 రోజున తీవ్ర ఎండకు గురై వడదెబ్బతో మృతి చెందింది.ఈ ఘటన…
రక్తదానం ప్రాణదానం: పల్లె రాజిరెడ్డి
ఈ69న్కూస్- ఎండాకాలంలో తలసీమియా పిల్లలు, కిడ్నీ, క్యాన్సర్ రోగులు, గర్భిణీలు, యాక్సిడెంట్ బాధితులు రక్తానికి ఎదురుచూస్తున్నారు.సామాజిక కార్యకర్త పల్లె రాజిరెడ్డి ప్రజలకు పిలుపునిస్తూ అన్నారు.ఒక రక్తదానం ఒక…
జనగామలో రహదారి భద్రతపై సమీక్ష–హెచ్చరిక బోర్డులు,హెల్మెట్ తప్పనిసరి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఈ69న్యూస్:-జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నేతృత్వంలో రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులు,స్పీడ్ బ్రేకర్లు,బ్లింకర్లు,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని…
వరంగల్ హన్మకొండజిల్లాలో పలు చోట్ల వర్షాలు
ఈ69న్యూస్:హన్మకొండ,వరంగల్ ప్రజలు బుధవారం ఉదయం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు.ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడింది.దీంతో ప్రధాన రహదారులు జలమయం కాగా,ట్రాఫిక్కు…
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే నా ధ్యేయం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే నా ధ్యేయం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.…
తానేదార్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం ఆవిష్కరణ– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
తానేదార్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం ఆవిష్కరణ– ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ69న్యూస్:- జనగామ జిల్లా తానేదార్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి…
ఉపాధి కూలీల బిల్లులు చెల్లించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి: సిపిఎం నేత రాపర్తి రాజు
ఉపాధి కూలీల బిల్లులు చెల్లించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి: సిపిఎం నేత రాపర్తి రాజు ఈ69న్యూస్ జనగామ: కుర్చపల్లి గ్రామంలో జరిగిన సిపిఎం సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ…
ఒక్క నిమిషం ఆలస్యం… పరీక్ష రాయనివ్వలేదు!
ఈ69న్యూస్ హైదరాబాద్:-జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్కు చెందిన స్పందన అనే విద్యార్థిని టీజీ ఈఏపీసెట్ రాయడానికి శ్రీనిధి ఇనిస్టిట్యూట్కి వచ్చింది. మధ్యాహ్నం 3:00కు చేరుకోవాల్సి ఉండగా, 3:01కు…






