తమ్మడపల్లి ఐ గ్రామ అంగన్వాడి సెంటర్‌లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవం

తమ్మడపల్లి ఐ గ్రామ అంగన్వాడి సెంటర్‌లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవం

ఈ69న్యూస్:- జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామ ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్‌లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.తల్లులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పిల్లలు…

నల్లగొండలో ఘనంగా పూలే-అంబేడ్కర్ జాతర

నల్లగొండలో ఘనంగా పూలే-అంబేడ్కర్ జాతర ఈ69న్యూస్:- నల్లగొండ గడియారం చౌరస్తాలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పూలే-అంబేడ్కర్ జనజాతర బహిరంగ సభ నిర్వహించారు.సభకు ముఖ్య…

వరంగల్ రజతోత్సవ సభ విజయవంతం

ఈ69న్యూస్ జనగామ:- వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…

గుండ్లసాగర్ నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరేగింపు

గుండ్లసాగర్ నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరేగింపు

ఈ69న్యూస్:-హన్మకొఃడ జిల్లా వేలెరు మండలం గుండ్లసాగర్ గ్రామం నుండి, గ్రామ శాఖ అధ్యక్షుడు చిర్ర రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభకు బయలుదేరారు.ఈ…

దేవరుప్పుల మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

దేవరుప్పుల మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

ఈ69న్యూస్:-జనగామ జిల్లా దేవరొప్పుల మండలంలోని MNR గార్డెన్‌లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని రైతులతో చర్చించి సమస్యలకు సమాధానం…

ఇప్పగూడెం పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ సస్పెండ్

E69 న్యూస్,జనగామ:స్టేషన్ ఘన్పూర్ మండలం పరిధిలోని ఇప్పగూడెం పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీకాంత్‌ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో…

రెండు రోజుల్లో దొంగలను పట్టుకున్న ధర్మసాగర్ పోలీసులు

ఈ69 న్యూస్: ధర్మసాగర్ మండలం రాంపూర్ గజ్జలబండలో జరిగిన చోరీ కేసును ధర్మసాగర్ పోలీసులు కేవలం రెండు రోజుల్లో చేధించారు. ఏప్రిల్ 23న బానోత్ శంకర్ ఇంట్లో…

స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌పై విమర్శలు

ఈ69 న్యూస్:- జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.టీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏమి సాధించిందనే అంశంపై…

షర్మిలా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోండి:వనగుంది విజయలక్ష్మి

E69 న్యూస్ గుంతకల్లు:-ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగుంది విజయలక్ష్మి తీవ్రంగా…

కాష గూడెంలో ఉత్సాహంగా బీఆర్ఎస్ రజతోత్సవం

ఈ69న్యూస్:-హన్మకొండ ధర్మసాగర్ మండలంలోని కాష్‌గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు హఫీజ్ నేతృత్వంలో గ్రామస్తులు ఐదు ట్రాక్టర్లు,50 బైకులతో ర్యాలీ నిర్వహించి…