తమ్మడపల్లి ఐ గ్రామ అంగన్వాడి సెంటర్లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవం
ఈ69న్యూస్:- జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామ ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.తల్లులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పిల్లలు…
నల్లగొండలో ఘనంగా పూలే-అంబేడ్కర్ జాతర
నల్లగొండలో ఘనంగా పూలే-అంబేడ్కర్ జాతర ఈ69న్యూస్:- నల్లగొండ గడియారం చౌరస్తాలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పూలే-అంబేడ్కర్ జనజాతర బహిరంగ సభ నిర్వహించారు.సభకు ముఖ్య…
వరంగల్ రజతోత్సవ సభ విజయవంతం
ఈ69న్యూస్ జనగామ:- వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…
గుండ్లసాగర్ నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరేగింపు
ఈ69న్యూస్:-హన్మకొఃడ జిల్లా వేలెరు మండలం గుండ్లసాగర్ గ్రామం నుండి, గ్రామ శాఖ అధ్యక్షుడు చిర్ర రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభకు బయలుదేరారు.ఈ…
దేవరుప్పుల మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
ఈ69న్యూస్:-జనగామ జిల్లా దేవరొప్పుల మండలంలోని MNR గార్డెన్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని రైతులతో చర్చించి సమస్యలకు సమాధానం…
ఇప్పగూడెం పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ సస్పెండ్
E69 న్యూస్,జనగామ:స్టేషన్ ఘన్పూర్ మండలం పరిధిలోని ఇప్పగూడెం పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీకాంత్ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో…
రెండు రోజుల్లో దొంగలను పట్టుకున్న ధర్మసాగర్ పోలీసులు
ఈ69 న్యూస్: ధర్మసాగర్ మండలం రాంపూర్ గజ్జలబండలో జరిగిన చోరీ కేసును ధర్మసాగర్ పోలీసులు కేవలం రెండు రోజుల్లో చేధించారు. ఏప్రిల్ 23న బానోత్ శంకర్ ఇంట్లో…
స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్పై విమర్శలు
ఈ69 న్యూస్:- జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.టీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏమి సాధించిందనే అంశంపై…
షర్మిలా రెడ్డి నోరు అదుపులో పెట్టుకోండి:వనగుంది విజయలక్ష్మి
E69 న్యూస్ గుంతకల్లు:-ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగుంది విజయలక్ష్మి తీవ్రంగా…
కాష గూడెంలో ఉత్సాహంగా బీఆర్ఎస్ రజతోత్సవం
ఈ69న్యూస్:-హన్మకొండ ధర్మసాగర్ మండలంలోని కాష్గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు హఫీజ్ నేతృత్వంలో గ్రామస్తులు ఐదు ట్రాక్టర్లు,50 బైకులతో ర్యాలీ నిర్వహించి…



