యుపిఎస్ గర్మిళ్లపల్లి: ఏడవ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ

యుపిఎస్ గర్మిళ్లపల్లి: ఏడవ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ

ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్ళపల్లి యుపిఎస్ పాఠశాలలో బుధవారం ఏడవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రజిత…

రౌండ్ టేబుల్ సమావేశం

అంగాంగ విన్యాసాల

అందాల పోటీలకు 55 కోట్లా?తెలంగాణ కళాకారులకు గాడిదగుడ్డా..?అనే అంశంపై …రౌండ్ టేబుల్ సమావేశంఏప్రిల్ 23న బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టి పి ఎస్ కే హాల్లో…

citu లో అంగన్వాడీ లు చేరికలు - పి జయలక్ష్మి

హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం

citu లో అంగన్వాడీ లు చేరికలు – పి జయలక్ష్మి అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్&హెల్పర్ల్స్ యూనియన్…

లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు.

ఈ69న్యూస్:- జనగామ జిల్లా లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్…

మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి-ఐద్వా,పి.ఓ.డబ్ల్యూ,డివైఎఫ్ఐ డిమాండ్

మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి-ఐద్వా,పి.ఓ.డబ్ల్యూ,డివైఎఫ్ఐ డిమాండ్

ఈ69న్యూస్ నల్లగొండ: హైదరాబాద్‌లో మే 7 నుంచి జరగనున్న మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు తక్షణమే రద్దు చేయాలని ఐద్వా, పి.ఓ.డబ్ల్యూ, డివైఎఫ్ఐ, పీవైఎల్, పిడిఎస్‌యు…

మల్లేశ్వరి ఆత్మహత్య నిందితులను అరెస్ట్ చేయాలి–ఐద్వా డిమాండ్

మల్లేశ్వరి ఆత్మహత్య నిందితుల అరెస్ట్ చేయాలి–ఐద్వా డిమాండ్

ఈ69న్యూస్ నల్లగొండ: మల్లేశ్వరి ఆత్మహత్యకు కారణమైన జాన్ రెడ్డి సహా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని,ఏసీపీని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని ఐద్వా…

డ్రంక్ అండ్ డ్రైవ్: ఇద్దరికి జైలు శిక్ష, 29 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్: ఇద్దరికి జైలు శిక్ష, 29 మందికి జరిమానా

ఈ69న్యూస్,:- వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 22న మద్యం సేవించి వాహనాలు నడిపిన 36 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గౌరవ న్యాయమూర్తి అబ్బోజు…

రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి-అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్

రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి-అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్

ఈ69న్యూస్ జనగామ:-బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ధాన్యం…

వరంగల్ నగరం లో నకిలీ బంగారం ముఠాల హల్ చల్

వరంగల్ నగరం లో నకిలీ బంగారం ముఠాల హల్ చల్

వ్యాపారస్తులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ69న్యూస్:- నకిలీ బంగారం ముఠాలపై మటువాడ పోలీసుల హెచ్చరిక జారీ చేశారు.వరంగల్ నగరంలో నకిలీ బంగారం ముఠాలు చురుకుగా తిరుగుతున్నాయని మటువాడ ఇన్‌స్పెక్టర్…

చెరువుల పరిరక్షణకు ఎఫ్.టి.ఎల్.బఫర్ జోన్ హద్దులు నిర్ణయించండి– సిపిఎం డిమాండ్

ఈ69న్యూస్:-జనగామ పట్టణంలోని రంగప్ప చెరువు,గార్లకుంట,బండకుంట,కొత్తకుంట,బతుకమ్మ కుంటల శిఖాల భూములను పరిరక్షించేందుకు ఎఫ్.టి.ఎల్.బఫర్ జోన్ హద్దులు నిర్ణయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ వెంచర్ల వల్ల చెరువుల…