బిజెపి 46వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహణ

ఈ69న్యూస్ హన్మకొండ అయినవోలు మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో బిజెపి అయినవోలు మండల పార్టీ…

ముప్పారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేసిన రైతులు

ఈ69న్యూస్ హన్మకొండ/ధర్మసాగర్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు వ్యతిరేకంగా రైతులు ఆగ్రహం వ్యక్తం…

విద్యుత్ షాక్ తో తీవ్ర గాయాల పాలైన గ్రామ పంచాయితి కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలి

ఈ69న్యూస్ జనగామ జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం మేకల గట్టు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతుకానికి గురై స్తంభం పై నుండి కింద పడి తీవ్రంగా…

జిడబ్ల్యుఎంసి కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 118 వ.జయంతి వేడుకలు

ఈ69న్యూస్ వరంగల్ వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 118 వ.జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జేఏసీ…

సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం

ఈ69న్యూస్ వరంగల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.శనివారం వరంగల్…

ఏప్రిల్ ఫూల్ అనడం సమంజసమా?

ఈ69న్యూస్ కేసముద్రః ఏప్రిల్ ఫూల్ అంటూ బడుగు బలహీన సామాజిక పేద వర్గాలను కించపరుస్తున్నారని సామాజిక జాతీయ భావం గల ఉద్యమ నేత,తెలంగాణ సాధన‌ నికార్సైన ఉద్యమ…

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్

ప్రమాదానికి కారణమైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై తీవ్ర గాయాలైన గ్రామపంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి *సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపాలడుగు భాస్కర్ డిమాండ్~~…

బాణాపురం ఇందిరమ్మ కాలనీ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి

ఈ69న్యూస్ జనగా ఈ69న్యూస్ జనగామE69new.com జనగామ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్ లో అండర్పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మేలు చేయాలని…

గ్రామీణ జర్నలిస్టుల వేతనాలు,సౌకర్యాల కోసం రాష్ట్ర స్థాయి ఉద్యమం

ఈ69న్యూస్ జనగామ గ్రామీణ జర్నలిస్టులకు వేతనాలు,కల్పించాల్సిన సౌకర్యాల సాధనకైరాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్టు బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్,కార్యదర్శి శివనాద్రి ప్రమోద్…

మహిళలు స్వయం ఉపాధితో 20వేల వరకు సంపాదించుకునే అవకాశం

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి అనిత ఎంటర్ప్రైజెస్ లో శుక్రవారం ఏపిఎం కుమారస్వామి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.మహిళలు…