అహ్మదీయ ముస్లిం బాలికల ఖుర్ఆన్ పఠన ప్రారంభం కార్యక్రమం

పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అన్ని మత గ్రంథాల సారాంశం

ఖుర్ఆన్ చదవడం వలన ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతత ఉత్పన్నమవుతుంది-మౌల్వీ ముహమ్మద్ మీనూ పాషా ఈ69న్యూస్ అమలాపురం:ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ గోదావరి జిల్లా దొంతికుర్రు గ్రామంలో…

వరంగల్ బిషప్ ఉడుముల బాలకు ఘన సన్మానము

స్టేషన్ ఘనపూర్ ఫాదర్ కొలొంబో పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని విద్యా జ్యోతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు ఫాదర్ కొలంబో పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే…

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న-డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్

ఈ69న్యూస్ జఫర్ఘడ్:సమాజంలోఅన్ని దానాలలో కెల్లా అన్నదానం ముఖ్యమైందని ఆర్యవైశ్య మహాసభ జనగాం జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ అన్నారు.జనగామ‌ జిల్లా జఫర్ గడ్ మండల…

అన్నదాతల ఆర్థిక అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం-ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ఈ69న్యూస్ వరంగల్ జిల్లా: రాయపర్తి మండలం,పెరికేడు గ్రామంలో రెండు కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక విద్యుత్ ఉప కేంద్రాన్ని,అధికారులతో కలిసి పాలకుర్తి…

అమావాస్య సందర్భంగా అన్నదానం

కోట మైసమ్మ ఆలయంలో ఘనంగా అమావాస్య పూజలు

కాంగ్రెస్ యువ నేత గోటిక గోపాల్ రెడ్డి ఆధ్యాత్మిక సేవలు అమావాస్య సందర్భంగా అన్నదానం షాద్ నగర్ పట్టణంలోని కోట మైసమ్మ చారిత్రాత్మక దేవాలయంలో అమావాస్య పూజలు…

తెలుగు ప్రజలకు ప్రియదర్శిని మేడి ఉగాది శుభాకాంక్షలు

అన్నీ శుభాలు కలగాలి

తెలుగు ప్రజలకు ప్రియదర్శిని మేడి ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు రిషారియా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియదర్శిని మేడి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.…

ఏప్రిల్ 12న స్టేషన్ ఘనపూర్ లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు సన్మానం

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్:మాదిగ జాతి అధినేత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా చేస్తున్న వర్గీకరణ పోరాటం చట్ట రూపం దాల్చి విజయం సాధించిన…

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు

ఈ69న్యూస్ హన్మకొండ జిల్లా:- ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ శనివారం లెక్కింపు జరిగింది.హుండీ ఆదాయం తేది.04.03.2025 నుండి 29.03.2025 వరకు 25 రోజులకు రూ.…

ప్రవీణ్ పగడాల మృతిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి

ఈ69న్యూస్ వరంగల్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉందని,తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కెవిపిఎస్ వరంగల్ జిల్లా…