మాదిగలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించాలి

ఈ69న్యూస్ హన్మకొండ మాదిగలకు మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.మాదిగల జనాబా నిష్పత్తి…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి,జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.రంజాన్ పండుగను పురస్కరించుకొని స్టేషన్ ఘనపూర్ లోని…

మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఈ69న్యూస్ హన్మకొండ మానవతా విలువలతో మ‌నిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల అసలు ఉద్దేశ్యం అని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.తమ జీవిత సౌదాల్ని సత్యం,న్యాయం,ధర్మం…

వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు దగ్గర తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఈ69న్యూస్ వరంగల్ వరంగల్-ఖమ్మం హైవే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది.నాయుడు పెట్రోల్ పంపు పక్కనే ఉన్న మల్లన్న వైన్స్ లోకి ఓ కారు దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో…

ఈనెల 27న తహసిల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయండి

ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఈనెల 27న మండల తహసిల్దార్ కార్యాలయాల ముందు సిపిఎం మండల కమిటి ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి, మండల…

దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరద కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపి రైతుల పంటలు కాపాడాలి

ఈ69న్యూస్ జనగామ తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు ఏమ్యూరేషన్ చేసి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని దేవాదుల…

స్టేషన్ ఘనపూర్ లోని ఈఆర్ఎల్ గార్డెన్ లో ఇఫ్తార్ విందు

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం కేంద్రంలో సాయంత్రం: 06:00 గంటలకు ఈ.ఆర్.ఎల్ గార్డెన్స్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని…

వరంగల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

ఈ69న్యూస్ న్యూ డిల్లీ వరంగల్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పార్లమెంట్ లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గళం ఎత్తారు.ఎంతో గొప్ప…

ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ముందు నిరసనలు

ఈ69న్యూస్ ఐనవోలు హన్మకొండ జిల్లా ఐయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అర్చక,సిబ్బంది నిరసనకు దిగారు.ఆలయంలో కొబ్బరి ముక్కలు సేకరించుకును టెండర్ దారు ఐనవోలు మండలం…

సూర్యాపేట రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

సూర్యాపేట జిల్లాలోని బీబీ గూడెం శివారులో నిన్న సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తొర్రూరు మండలం కంటయ్యపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34),ఆయన భార్య…