బడ్జెట్లో దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి
కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కండికెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మార్చి 19న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో దళితుల…
ఓటర్ల జాబితా పై అభ్యంతరాల స్వీకరణ
ఈ69 న్యూస్ హన్మకొండ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల జాబితా ఫారం 6,7,8ల సవరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని హనుమకొండ ఆర్డీవో రాథోడ్…
మంగళవారం కలెక్టరేట్ లో రక్తదాన శిబిరం
ఈ69న్యూస్ హన్మకొండ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులోని జిల్లా ఖజానా కార్యాలయం ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖజానా అధికారి ఆకవరం శ్రీనివాస్…
సీపీఐ పార్టీ కాపాడిన భూమిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయం
ఈ69న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం కొనాయాచలం రెవెన్యూ గ్రామ రెవెన్యూ శివారులో 161సి/2 సర్వేనెంబర్లో 26 ఎకరాల 22గుంటల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం నేషనల్…
ప్రజావాణి అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలి
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈ69న్యూస్ హన్మకొండ న్యూస్ మార్చి 17 హనుమకొండ కలెక్టరేట్ లో వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను…
సాగునీటిని అందించాలని చేసే పాదయాత్రను జయప్రదం చేయండి-సీపీఐ
ఈ69న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆద్వర్యంలో ఈ నెల 22,23 తేదీలలో ముఖ్దుంతండా గ్రామం నుండి ప్రారంభించి…
శ్రీవాణి గురుకుల విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీవాణి గురుకుల విద్యాలయంలో 1998-99 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి సాయంత్రం…
గణేష్ నగర్ లో మట్టి రోడ్డును పర్యవేక్షించిన వడ్డెపల్లి ప్రకాష్
ఈ69 న్యూస్ వరంగల్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఖిలా వరంగల్ మండలంలోని గణేష్ నగర్ రోడ్ నెంబర్ 7…
వరంగల్ విమానాశ్రయానికి రాణీ రుద్రమదేవి నామకరణం చేయాలి
ఈ69న్యూస్ వరంగల్ జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెళ్లి మాధవి డిమాండ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రామాణికం ఓరుగల్లు కోట ఓరుగల్లు కోటను నిర్మించి ప్రపంచ ఖ్యాతికి ఎక్కించింది…
అహ్మదీయ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ లో పండ్లు పంపిణీ
మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో అందరిని ప్రేమించు ఎవ్వరిని ద్వేషించకు అనే నినాదంతో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ…
