ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
పాలడుగు ప్రభావతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిలుపు మహిళలకు 2500/-రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ తో ఈనెల 28 న నల్గొండ జిల్లా కార్యాలయ ముందు…
స్టేషన్ ఘనపూర్ లో విజయవంతంగా ప్రజాపాలన–ప్రగతి బాట సభ
రూ.200 కోట్లతో జాఫర్గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రూ.5.5 కోట్లతో ఘన్పూర్లో డిగ్రీ కాలేజీ రూ.45. 5 కోట్లతో 100…
అశేష జన సందోహంగా మారిన స్టేషన్ ఘనపూర్
జన ప్రవాహంలా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సభ భారీ సక్సెస్ సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు ఈ69న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్ ప్రజా పాలన…
గత బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలే నేటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తుంది-సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనుకారెడ్డి
ఈ69న్యూస్ జనగామ గత బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలేనేటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని సిపిఎం…
ఆర్థిక వనరులు పెంచి.. పేదలకు అండగా నిలుస్తాం
సంక్షేమ పథకాల అమలులో రాజీ పడేదే లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి…
ముందస్తు MRPS నాయకుల అరెస్ట్ ను కండిస్తూ టైర్స్ తాగాలబెడుతున్న MRPS నాయకులు
ఈ69న్యూస్ ధర్మసాగర్ సోంపెల్లి అన్వేష్ మాదిగ MRPS మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సి వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు, ఫలితలను విడుదల…
అక్రమ అరెస్టులను ఖండించండి
ప్రతిపక్షాలు ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి అన్నారు ఈరోజు జనగామ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
తోలు ఉత్పత్తిదారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ నాంపల్లి మండలం చిట్టెంపాడుగ్రామాంలో నిరుపేదలుగా ఉన్న దళితులు గత 40 ఏళ్లుగా తోలు ఊనకం ఉత్పత్తి…
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆయిల్ సీడ్స్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండల్ 45వ డివిజన్లో తరలపెళ్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నన్నపోయిన యాదగిరి యాదవ్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న…
సిపిఎం రాస్తారోఖో….
జనగామ జిల్లాలో ఎండిన పంటలకి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలి…. జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం స్పష్టమైన ప్రకటన చేయాలి…సిపిఎం జిల్లా…



