bahdradri kothagudem news

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జారె

వినాయకచవితి సందర్భంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభం కాంగ్రెస్ నాయకుని పరామర్శ గళం న్యూస్ భద్రాద్రి జిల్లా. ములకలపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు…

anantapur news

రక్తదానం ప్రాణదానంతో సమానం ఎందరో ప్రాణాలు కాపాడుతున్న పామిడి అభయ బ్లడ్ డోనార్స్

గళం న్యూస్ పామిడి రిపోర్టర్ హనుమేష్ పామిడి పట్టణము ఉర్దూ పాఠశాల దగ్గర లో నివాసము ఉంటున్నటువంటి రామిజా అనే మహిళ తలకు సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో…

Bhadradri News

మండల స్థాయి SGF గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

గళం న్యూస్ భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంపార్కలగండి ఆశ్రమపాఠశాలలో మండల స్థాయిలో SGF అన్ని పాఠశాలల విద్యార్థులకు జరుగుతున్న ఆటల పోటీలకు ముఖ్యఅతిధిగా స్థానిక ఎమ్మెల్యేజారె ఆదినారాయణ…

Latest News on Anantapur District

ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శిగా వెంకట్ నాయక్ ఎన్నిక

తెలుగు గళం రిపోర్టర్ మల్లికార్జున కళ్యాణ్ దుర్గం పట్టణంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు నిర్వహణలో భాగంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ…

warangal news

వరంగల్ జిల్లా కేంద్రంలో పట్టుబడ్డ 338 కిలోల గంజాయి

గళం న్యూస్ వరంగల్ వరంగల్ జిల్లాలో పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వరంగల్ జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి , రవాణా…

వరద బాధితులకు అన్నదానం చేసిన సాయి అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్

వరద బాధితులకు అన్నదానం చేసిన సాయి అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్

ఆకేరు వాగు వరద ముంపుకు గురైన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామ ప్రజలకు మేము సైతం అండగా ఉంటామని సాయి అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్…

విఘ్నేశ్వరుని వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన. స్నేహశీల యూత్

విఘ్నేశ్వరుని వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన. స్నేహశీల యూత్

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ యొక్క కార్యక్రమంలో అంకేశ్వరపు శ్రావణ్ కుమార్ మామిడి…

గుంతలు రోడ్డుని పూడ్చించిన నవీన్ రావు

గుంతలు రోడ్డుని పూడ్చించిన నవీన్ రావు

భారీ వర్షాల కారణంగా మరిపెడ బంగ్లా, సూర్యపేట వెళ్ళు రోడ్డు మార్గం లో గిరిపురం ఎక్స్ రోడ్డు వెళ్ళు దారిలో.. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంటలు…

గణపతి నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

గణపతి నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి డీజే లు పెట్టకూడదని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ధర్మసాగర్ సిఐ…

గణేష్ ఉత్సవ శోభాయాత్ర,నిమజ్జనంకు సర్వం సిద్ధం

గణేష్ ఉత్సవ శోభాయాత్ర,నిమజ్జనంకు సర్వం సిద్ధం

జిల్లా లో నిజాం చెరువులో రేపు జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్,ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్, అదనపు కలెక్టర్…