సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో కీలకమైంది

సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో కీలకమైంది

సమాజంలో శాంతి ఏర్పాటులో మహిళల పాత్ర కీలకమైందని మహిళలు చైతన్యం పొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో కీలకమైందని అహ్మదీయ…

కోట చెరువులో గణేష్ నిమజ్జనం చేయద్దు

కోట చెరువులో గణేష్ నిమజ్జనం చేయద్దు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు కోట చెరువులో ఎవరు గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని.ఇక్కడ నిమజ్జనం చేయాలనుకున్న గణేష్ విగ్రహాలను దేశాయిపేట లోని…

అన్న ప్రసాద వితరణ చేసే వారు అదృష్టవంతులు ఎస్సై సతీష్ గౌడ్

అన్న ప్రసాద వితరణ చేసే వారు అదృష్టవంతులు ఎస్సై సతీష్ గౌడ్

సమాజంలో ఆకలి కొన్న వారి ఆకలి బాధను తీర్చే అన్న ప్రసాద వితరణ చేసేవారే అదృష్టవంతులని మరిపెడ ఎస్సైలు సతీష్ గౌడ్,సంతోష్ అన్నారు. ఆదివారం గణపతి నవరాత్రుల…

వీర తెలంగాణ సాయుధ సమరంలో నెత్తురొడ్డిన తమ్మడపల్లి జి

వీర తెలంగాణ సాయుధ సమరంలో నెత్తురొడ్డిన తమ్మడపల్లి జి

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పురిటి గడ్డ జనగామ జిల్లా పాలకుర్తి కి సుమారు 10 కిలోమీటర్ల సమీపాన గుత్పల తమ్మడపల్లి ఉంటుంది వీర తెలంగాణ…

ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కు తీవ్ర జ్వరం

ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కు తీవ్ర జ్వరం

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ రామచందర్ నాయక్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైరల్ ఫీవర్ తో తీవ్ర అస్వస్థత నెలకొంది.స్వతగా వైద్యుడు అయినా డాక్టర్…

కనకదుర్గ వృద్ధాశ్రమంలొ దుప్పట్ల పంపిణి

కనకదుర్గ వృద్ధాశ్రమంలొ దుప్పట్ల పంపిణి

మజ్జిగ జైపాల్ నాన్న వెంకట్ నర్సు జ్ఞాపకార్థం,గణపతి సమాఖ్య సభ్యులతో కలిసి కనకదుర్గ వృద్ధాశ్రమంలొ దుప్పట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోనర్ర నరేందర్,జంపాల కిరణ్,చీర అశోక్,మజ్జిగ వెంకన్న,ఆడెపు…

మాజీ వైస్ చైర్మన్ ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే

మాజీ వైస్ చైర్మన్ ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వరంగల్ రోహిణి హాస్పిటల్ యందు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యి…

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని కలిసిన ఖిలాషాపురం గ్రామ రైతులు

ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని కలిసిన ఖిలాషాపురం గ్రామ రైతులు

ఈరోజు జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి మారు జోడు రాంబాబు ఆధ్వర్యంలో కిలాషాపురం గ్రామ రైతులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని కలిసి కిలాషాపురం గ్రామం…

ఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ పార్ధివ దేహానికి నివాళులు

ఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ పార్ధివ దేహానికి నివాళులు

అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ సీయం ఎస్కార్ట్ విధుల నిమిత్తం విజయవాడ వెళ్లిన చంద్రా నాయక్ నిన్నటి రోజున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ…

టిఎస్ పి ఆర్ టి యు మరిపెడ మండల నూతన కార్యవర్గo ఎన్నిక

టిఎస్ పి ఆర్ టి యు మరిపెడ మండల నూతన కార్యవర్గo ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం పాఠశాలలో మరిపెడ మండల శాఖ 2024-26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుడితి ఉపేందర్…