వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం

వినాయక మండపం వద్ద భక్తులకు అన్నదానం

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పూల బజార్ సునార్ సంఘము ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిధిగా 7 వ…

శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు విరాళం

శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు విరాళం

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని వడ్లకొండ గ్రామంలో రంగనాయకుల స్వామి గుట్ట ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు కీర్తిశేషులు…

ఏకాదశి సందర్బంగా ప్రత్యేక పూజలు
పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, పొంచి వున్న ప్రమాదం

పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, పొంచి వున్న ప్రమాదం

జీలుగుమిల్లి మండల కేంద్రం ప్రధాన జగదాంబ దేవాలయం సెంటర్లో ప్రమాదం పొంచి ఉంది ఉందని సిపిఎం జీలుగుమిల్లి కార్యదర్శి ఎన్విఅప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు శనివారం ఆయన…

పార్తివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన

హనుమకొండ జిల్లా అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాకర సాంబయ్య తండ్రి యాకర ఐలయ్య పార్థివ దేహానికి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

కమ్యూనిస్టు యోధుడు,గొప్ప రాజనీతిజ్ఞుడు, ధీరోదాత్తుడు, సీతారాం ఏచూరి

కమ్యూనిస్టు యోధుడు,గొప్ప రాజనీతిజ్ఞుడు, ధీరోదాత్తుడు, సీతారాం ఏచూరి

కమ్యూనిస్టు యోధున్ని, గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి ధీరోదాత్తుడు ని కోల్పోయామని, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏ.జె.రమేష్…

ఏచూరికి నివాళులర్పించిన భద్రాద్రి జిల్లా నాయకత్వం

సిపిఎం జాతీయ కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి కి ఢిల్లీ సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సిపిఎం భద్రాద్రి…

గణేష్ నిమజ్జనం లో డిజెలు వినియోగించొద్దు-సిఐ వేణు

గణేష్ నిమజ్జనం లో డిజెలు వినియోగించొద్దు-సిఐ వేణు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిఐ వేణు డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్ర సమయంలో డీజేలు వినియోగించవద్దని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో…

సోమవారం జరిగే గిరిజన దర్బార్ రద్దు

సోమవారం జరిగే గిరిజన దర్బార్ రద్దు

భద్రాచలం: మిలాద్ ఉన్ నబీ (పండుగ) సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్…

చెవిటి, మూగ, వికలాంగుల చిన్నారులను సందర్శించిన పిఓ సతీమణి

చెవిటి, మూగ, వికలాంగుల చిన్నారులను సందర్శించిన పిఓ సతీమణి

తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఒకరినొకరు ఆనందాన్ని పంచుకుంటూ వికాసం పాఠశాలలో చదువుకోవడం చాలా సంతోషకరమని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సతీమణి శ్రీమతి మనీషా సంతోషం వ్యక్తం…